black-money_1820_110717064216 Crime

పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

నెల్లూరు జిల్లాలో భారీగా అక్రమ దారిలో తరలిస్తున్న నగదును పోలీసు స్వాధీనం చేసుకున్నారు. పై అధికారులు ఆదేశాలతో నెల్లూరు జాల్లాలో వాహనాల తనిఖీలు చేప్పట్టారు. అందులో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ దగ్గర రూ.1.44 కోట్లు దొంగ డబ్బును పట్టుకున్నారు. అదేవిదంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద రూ.4.38 కోట్లు, వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద రూ.1.4 కోట్లు నగదును పట్టుకొని సీస్ చేశారు. ఆ నగదును తరలిస్తున్న 15 మందిని అరెస్త్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.