OIP (3) National

వారణాసి నుండి న్యూఢిల్లీకి రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్…

భారతీయ రైల్వేలు 2019లో వందే భారత్ రైళ్లను ప్రారంభించాయి. నేడు ఈ రైలు దేశంలో అత్యంత ప్రజా దరణ పొందిన రైళ్లలో ఒకటి నిలిచింది. ఇది తరచుగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో పోల్చబడుతుంది. తాజా వార్తల నవీకరణలో, డిసెంబర్ 17, 2023 నుండి కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసి నుండి న్యూఢిల్లీకి నడపడానికి సిద్ధంగా ఉంది రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని అధికారులు తెలిపారు. 2047 […]

ఆ వ్యక్తులు ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు…

ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా రాజకీయాలు చేసే వ్యక్తులు గాంధీ కుటుంబం చుట్టూ ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు తప్పవని శివసేన యు.బి.టి. నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. పార్టీ మౌత్‌పీస్ సామ్నా లోని తన వారపు కాలమ్ రోఖ్‌థోక్‌లో, రౌత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లపై ఈ.వీ.ఎం.ఎస్. సందేహాన్ని లేవనెత్తాడు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 199 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని అన్నారు. అయితే ఈ.వీ.ఎం. లలో ఓట్లను లెక్కించినప్పుడు […]

OIP (19) National

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర ప్రమాధం…

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బోర్‌ఘాట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన బస్సు ట్రక్కు ట్రైలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారని రాష్ట్ర రహదారి పోలీసు అధికారులు తెలిపారు. బస్సు ముంబై నుంచి పూణె వైపు వెళుతుండగా డ్రైవర్ అదుపు తప్పి ట్రైలర్‌ను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయ పడిన వారిని ముంబైలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి […]

national-cyber-security-centre-ncsc-logo-vector-768x427 National

100 వెబ్సైట్లను నిషేధించిన కేంద్రం…

కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు వినూత్నాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అందుకు అనుగుణంగా పార్ట్ టైమ్ జాబ్ పేరిట మోసాలు, ఆన్ లైన్ లోన్ పేరిట మోసాలు మోసపూరిత పెట్టుబడులకు పాల్పడుతున్న 100కు పైగా వెబ్ సైట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటువంటి మోసాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పరిశీలన జరిపిందని తెలిపారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిషేధించిన వెబ్సైట్లన్నీ వేరే విదేశాల వెబ్సైట్లని అక్కడినుంచే పనిచేస్తున్నాయని వెల్లడించింది. […]

OIP (13) National

భారత్ కు రానున్న బుల్లెట్ ట్రైన్…

భారతదేశంలో మొట్ట మొదటి బుల్లెట్ ట్రైన్ 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై కీలక వ్యాక్యలు చేశారు. అహ్మదాబాద్ నుంచి ముంబై విళ్లే తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి పూర్తికానుందని ఆయన చెప్పారు.గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 50 కిలోమాటర్ల దూరం వరకు సిద్ధమవుతుందన్నారు. కొవిడ్ పేండమిక్ ముందుతో పోలిస్తే ఇప్పుడు కొత్త వరకు రైళ్ల సంఖ్యను, ఎక్స్ప్రెస్ సర్వీసుల సంఖ్యను పెంచినట్లు […]

18-borewell Madhya Pradesh

మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటణ.. -బోరు లో పడిన చిన్నారి-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాజ్ గఢ్ జిల్లాలో పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నాకి పొలంలో ఆడుకుంటూ నీటి కోసం వేసిన బోరు బావి లో పడిపోయింది. ఈ ఘటణ బోడా పోలీసు స్టేషన్ పరిధిలో పిప్లియా రసోడా గ్రామంలో జరిగింది. స్థానికు వెంటనే స్పందించి సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. బోరు లో పడిన బాలిక ను […]

R (5) National

కరెంట్ షాక్ తో యువకుడు మృతి…

పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కన్నుమూసాడు. హరగోవింద్ నగర్ లో 20 ఏళ్ల యువకుడు టెర్రస్ ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాధం చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడడానికి తన ఇంటి మేడ మీదకి వెళ్లాడు. అనుకోకుండా అక్కడ హైటెంషన్ వైర్లను తాకడం వల్ల ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. కుటుంభ సభ్యులముందే కాలి చనిపోయాడు.

WhatsApp Image 2023-11-03 at 6.39.37 AM Trending News

రూ.70 నుంచి 80కి ఉల్లి పాయే….

వంటకాల్లో ఘాటు రప్పించే ఉల్లిని కోస్తేనే కళ్ల వెంట నీళ్లు వస్తుంటాయనుకుంటారు. దాని ధర విన్నా గుండె గుభేల్‌ మంటుంది. మార్కెట్లో ఉల్లిధర రూ.70 నుంచి రూ.80 కి చేరుకుంది. ఉల్లి ఉత్తత్పత్తి తగ్గడం, రిటైల్‌ మార్కెట్‌లో అందుబాటులో లేకపోడంతో వ్యాపారులు ధరను విపరీతంగా పెంచేశారు. ఇటీవలే ఉల్లి రైతుల్లో కొందరు కోటీశ్వరులైనట్టు వినుంటారు. ఉల్లిపాయల కోసం ఇద్దరు వ్యాపారులను వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తు హత్యచేసిన విషయం విదితమే. ఇలా అనేక సంఘటనలకు, సన్నివేశాలను ఉల్లి […]

WhatsApp Image 2023-10-25 at 7.03.13 PM Andhra Pradesh

దీపావళి పండుగకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి… జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

రానున్న దీపావళి పండుగను సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా ప్రమాదాలకు తావులేని పటిష్టమైన ఏర్పాట్లు, జాగ్రత్తలతో బాణాసంచా విక్రయాలను అనుమతించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను కోరారు. కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్. సతీష్ కుమార్ సంయుక్తంగా వివిధ శాఖల అధికారులతో రానున్న నవంబరు 12వ తేదీన జరుపుకోనున్న దీపావళి పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణపై ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… […]

th Education / Career

పాఠ్య పుస్తకాల్లో భారత్ అనే పేరును ముద్రించనున్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇంస్టీట్యూట్…

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇంస్టీట్యూట్ (NCERT) ఇండియా పేరు మార్చడం పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఇకనుంచి ప్రింట్ చేసే ప్రతీ పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును ముద్రించనున్నట్లు తెలియజేసింది. ప్యానల్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సభ్యులు ఇస్సాక్ తెలిపారు.