biden International

మొదటి అధ్యక్ష చర్చలో బిడెన్, ట్రంప్ ల ద్వంద్వ పోరాటం…

యూ.ఎస్. అధ్యక్షుడు జో బిడెన్ మరియు అతని రిపబ్లికన్ ఛాలెంజర్ డొనాల్డ్ ట్రంప్ 2024 సీజన్ యొక్క మొదటి సాధారణ ఎన్నికల చర్చలో తలపడనున్నారు. ఈ ఈవెంట్ రాజకీయ కథనాన్ని ప్రభావితం చేయడానికి, నిర్ణయించని ఓటర్లను గెలుచుకోవడానికి అభ్యర్థులిద్దరికీ కీలకమైన అవకాశాన్ని అందిస్తుంది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం… యూ.ఎస్. ప్రెసిడెంట్ జో బిడెన్ తన భార్య జిల్‌తో కలిసి గురువారం సాధారణ ఎన్నికల చర్చ కోసం అట్లాంటాలోని సీ.ఎ.న్. కి వచ్చారు. 81 ఏళ్ల బిడెన్ డెమొక్రాటిక్ […]

modi Exclusive

ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న పీ.ఎం. మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని…

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా శనివారం న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ సంబంధాలు, రక్షణ ఉత్పత్తి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారం, సరిహద్దు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. తన బంగ్లాదేశ్ కౌంటర్‌తో సంయుక్త ప్రకటన విడుదల చేసిన ప్రధాని మోదీ పొరుగు దేశం న్యూఢిల్లీ యొక్క నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ, విజన్ సాగర్ మరియు ఇండో-పసిఫిక్ విజన్‌ల సంగమం వద్ద ఉందని అన్నారు. మా రక్షణ సంబంధాలను మరింత […]

kuwait-fire-accident-1 Exclusive

అగ్నిప్రమాద భాదితులకు రూ. 12.5 లక్షల పరిహారం…

వలస కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కువైట్ ప్రభుత్వం $15,000 సుమారు రూ. 12.50 లక్షలు పరిహారంగా అందజేస్తుందని స్థానిక వార్తా మీడియా సంస్థలు నివేదించాయి. మంటలు చెలరేగడంతో 46 మంది భారతీయులు సహా 50 మంది మరణించారు. జూన్ 12న కువైట్ రాజధాని కువైట్ సిటీ దక్షిణ భాగంలోని మంగాఫ్‌లోని ఏడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని గార్డు గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు […]

BB1ktbnN National

మొండిగా ఉండటం మానేయండి…!!! -సోలిహ్-

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ మొండిగా ఉండటం మానేసి, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి, పొరుగు దేశాలతో సంబంధాలను పెంపొందించడానికి సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేశం యొక్క ఆర్థిక వ్యూహాలు, భౌగోళిక రాజకీయ సంబంధాల గురించి చర్చలకు దారితీసిన ముయిజ్జు రుణమాఫీ కోసం భారతదేశానికి చేసిన ఇటీవలి విజ్ఞప్తిని అనుసరించి సోలిహ్ వ్యాఖ్యలు చేశారు. గత సెప్టెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 62 ఏళ్ల సోలిహ్ తర్వాత 45 […]

OIP (30) National

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ అభినందనలు…

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన మైక్రోబ్లాగింగ్ సైట్ X లో అధ్యక్షుడు పుతిన్‌ను అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని భారతదేశం, రష్యాల మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యంపై ముందుకు సాగడానికి తాను ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు. మార్చి 17న రష్యాలో జరిగిన సోవియట్ అనంతర ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ […]

OIF Movies

గుజరాత్‌లో 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 కార్యక్రమం…

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 అవార్డ్ ప్రదర్శన వేడుకలను నటీనటులు అపర్‌ శక్తి ఖురానా, కరిష్మా ఆధ్వర్యంలో గుజరాత్‌లో అద్భుతంగా నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో విక్కీ కౌశల్, మేఘనా గుల్జార్‌ల చిత్రం సామ్ బహదూర్ మూడు అవార్డులను కైవసం చేసుకోవడం ద్వారా 69వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతల మొదటి బ్యాచ్ లో నిలిచారు. సామ్ బహదూర్ మూడు ముఖ్యమైన విభాగాల్లో విజయాలు సాధించి సాంకేతిక అవార్డులలో ఆధిపత్యం సాదించాడు. ఈ చిత్రం ఉత్తమ సౌండ్ డిజైన్, […]

pm-modi-PTI-1 National

ప్రధాని సూర్యోదయ యోజనకు వీరే అర్హులు…???

వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందించడంపై దృష్టి సారించిన ‘ప్రధాని మంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సౌర విద్యుత్తును నేరుగా ఇళ్లకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్య-ఆదాయ వర్గాలకు వారి విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా సహాయం చేయడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుందని చెప్పవచ్చు.లబ్ధిదారుల కోసం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు సాధారణ విధానం కోసం వివరించింది. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు ఆమోదించబడిన […]

Bhupendrabhai_Patel_accompanies_Narendra_Modi_at_Rajkot_(cropped) National

స్టార్టప్ ర్యాంకింగ్ 2022లో గుజరాత్ దే….

గుజరాత్‌ రాష్ట్రం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలస్టేట్‌ స్టార్టప్‌ ర్యాంకింగ్‌ 2022 మంత్రిత్వ శాఖ ప్రకటించిన డేటా ప్రకారం వరుసగా నాలుగోసారి కూడా నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అన్నారు. న్యూఢిల్లీలో స్టార్టప్ అవార్డులు, రాష్ట్ర ర్యాంకింగ్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వాటి యొక్క ఫలితాలను ప్రకటించారు. ఇందులో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన […]

5a1d233e5ae54-3134914319 Trending News

ఈ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

ముంబైలో నివసించాలనుకునే వారి కోర్కెలను నిరవేర్చాలనే ఉద్దేశ్యంతో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అందించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ కోసం ముందుకు అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే థర్డ్ ముంబై అనే కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రతిపాదనను జారీ చేసింది. నవంబరు-27-2022న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన ఒక సంవత్సరం తర్వాత ఈ అభివృద్ధి జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం […]

maxresdefault Exclusive

పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కుదిపిన అమిత్ షా ప్రకటన…

జమ్మూ-కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై భారతదేశ దృఢమైన వైఖరి పాకిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని షాక్ కి గురుచేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీ.ఓ.కే. పై మొహమాటంలేకుండా ప్రకటన చేయడం మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని తేటతెల్లం చేయడమే కాకుండా పాక్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ప్రకటన ప్రభావంతో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌కు చేరుకున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం చట్టబద్ధమైనదని భారత […]