WhatsApp Image 2024-03-06 at 3.31.25 PM Viral

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 29 వ తేదీన పెళ్లి చేసుకున్న వదువువరులిద్దరూ షామీర్ పేటలో రిసెప్షన్ కాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్‌ కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు […]