Siddharamaiah-k7jF--621x414@LiveMint Exclusive

మైసూరు, చామరాజనగర్‌లో కాంగ్రెస్‌ అధినేత, సీ.ఎం. …

గతవారం మైసూరు, చామరాజనగర్‌ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు హెచ్‌.డి. కోటేలోని ఓ రిసార్ట్‌లో సీనియర్‌ నేతలు సన్నిహితులతో కలిసి వ్యూహాలు రచించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం నాడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ సెగ్మెంట్‌లో భూసేకరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తన మూడు రోజుల పర్యటనలో మైసూరు, చామరాజనగర్‌ సెగ్మెంట్‌లలో పర్యటించి మత పెద్దలను కలుస్తారు. ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ కేంద్ర మంత్రి, బీ.జే.పీ. ఎం.పీ. వీ. శ్రీనివాస ప్రసాద్‌ను కూడా ఆయన చేరదీయాలని […]

1200px-Aerial_view_of_NICE_Road_toll_booth Exclusive

రూ. 688 కోట్లతో అక్కడ హైవే ఆధునీకరణ…???

బెంగళూరు-మైసూర్ హైవే మరణాలకు నిలయమయ్యింది. ఆ మరణాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి మైసూరు కు వేళ్లే హైవేను మరింత సురక్షితంగా మార్చేందుకు, ఆధునీకరణ చేసేందుకు సుమారూ రూ. 688 కోట్ల రూపాయిలను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. బెంగళూరు-మైసూర్ హైవేను వాహనదారులకు సురక్షితంగా మార్చేందుకు న్యూస్-18 సెంటర్ రూ.688 కోట్లు వెచ్చించనున్నట్టు వెళ్లడించింది. గత జూలై వరకు బెంగళూరు-మైసూర్ హైవేలో 121 మరణాలు సంభవించాయని తెలిపింది. దాదాపు 400 […]

AdobeStock_318002525-768x469 Viral

ఆ రాష్ట్రంలో మరో 104 కొత్త కోవిడ్ కేసులు నమోదు…

 గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 104 కోవిడ్-పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరుకుందని తెలిపింది. అయితే, మరణాలు ఏవీ లేవని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000 పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 1,752 పరీక్షలు మాత్రమే నిర్వహించిందని తెలిపారు. మొత్తం సానుకూలత రేటు 5.93 వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు వైద్య, విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ విక్టోరియా […]