కార్తీక సమారాధనలో కమిషనర్ నరసింహారావు…
అచ్చంపేట సెంటర్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న తోటలో బీ.సీ. ఎంప్లాయిస్ సమాఖ్య కాకినాడ జిల్లా శాఖ ఏర్పాటు కార్తిక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీ.సీ. మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నిరంతరం విధులు నిర్వహించే ఉద్యోగులు ఒత్తిడి నుండి బయటపడేందుకు కార్తీక సమారాధన వంటి సామాజిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని […]
