WhatsApp Image 2024-04-19 at 4.01.59 PM Political

ముమ్మిడివరం నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. గా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నామినేషన్…

ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శు క్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముహూర్తం ప్రకారం ఉదయం 11 గంటల 14 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ముమ్మిడివరంలో వేంచేసియున్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ జనసందోహం తో ర్యాలీగా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

maxresdefault (1) Exclusive

నూతన పాఠశాల ప్రరంబోత్సవంలో పొన్నాడ సతీష్…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం సీ.హెచ్. గున్నేపల్లి గ్రామంలో రూ. 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం వై.సీ.పీ. పార్టీ ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. మొదట ఆయన ప్రజ్వలన వెలిగించి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యకు ప్రాదాన్యతనిచ్చి ఈ నూతన […]

maxresdefault (5) Political

బీ.సీ. ల సంక్షేమం టీ.డీ.పీ. తో నే సాద్యం…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో తెలుగుదేశం బీ.సీ. ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. బుచ్చిబాబు హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీ.సీ.లకు సంక్షేమంలోను, రాజకీయాల్లోను ప్రధాన్యతను కల్పించింది కేవలం తెలుగు దేశం పార్టీ మాత్రమే అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేసారన్నారు. తదనంతరం […]

1243299-ankan Exclusive

ముమ్మడివరంలో 16వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ ధర్నా…

రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ముమ్మడివరంలో ఎం.ఎల్.ఏ. క్యాంప్ కార్యాలయం ముందు అంగన్ వాడీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్ వాడీలు నిరసన చేపట్టి 16 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటీ స్పందన లేదని వాపోయారు. ఎం.ఎల్.ఏ. అక్కడ లేకపోవడంతో వారు జెడ్.పీ.టీ.సీ. కార్యదర్శి కుడిపూడి శంకర రావుకు సమస్యలపై కర పత్రాన్ని అందచేసారు. ఈ సందర్బంగా సీ.ఐ.టీ.యు. జిల్లా కార్యదర్శి జీ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చన హామీలను మరిచిపోయారని […]

251000-andhra-pradesh Exclusive

ముమ్మిడివారంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన…

ముమ్మిడివరం లో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసారు. తమ న్యాయమయిన కోరికలను నేరవేర్చమని చేపట్టిన నిరసన 8వ రోజుకు చేరుకోవడంతో ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో డీ.ఈ.ఓ. కార్యలయం ఎదుట మోక్కాళ్లపై నిలబడి తమదయిన రీతిలో నిరసనను తెలిపారు. ఈ ధర్నా లో 8 విభాగలకు సంబందించిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఆన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు ఉందని వాపోయారు.

WhatsApp Image 2023-11-01 at 8.49.17 PM Political

కోరంగిలో భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తున్న టీడీపీ…

భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. క్లస్టర్ ఇంచార్జ్ టేకుమూడి లక్ష్మణ్ రావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. టీడీపీ నిర్వహించిన మహానాడులో విడుదల చేసిన పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంచారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని బుచ్చిబాబు అన్నారు.