dj Exclusive

మహారాష్ట్రలో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు…

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ వెళ్లడించారు. దాదాపు ఏడు నెలల్లో మొదటిసారిగా ఎక్కువ కేసులు నమోదయ్యయని ఆయన అన్నారు. అదనంగా, నాసిక్ నుండి ఒక మరణం నమోదయ్యిందని అన్నారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమావేశాలకు దూరంగా ఉండాలని ఆయన పి.టి.ఐ.కి. చెప్పారు. 24 గంటల వ్యవధిలో ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయని, మహారాష్ట్ర నుండి 2, కర్ణాటక, కేరళ, పశ్చిమ […]

corona Viral

వచ్చే 10-15 రోజులు అప్రమత్తంగా ఉండాలి… -మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి-

2024 నూతన సంవత్సర వేడుకల దృష్య పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు రద్దీగా ఉండే అవకాశముందని రాబోయే 10-15 రోజుల్లు పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ ఆధేశించారు. కొత్త సబ్ వేరియంట్ జే.ఎన్..1 వల్ల వచ్చే కేసులను గుర్తించే దృష్ట్యా కరోనావైరస్ పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు కొత్త సంవత్సరాన్ని […]

vande Viral

సెకెండ్ వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ…

వారణాసిలోని వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసి, న్యూఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును ప్రారంభించారు. దానితోపాటు 4 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ రైలులో ఖరీదైన ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, లైట్ సిస్టమ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ఫీచర్లు ఉంటాయాన్నారు.

5a1d233e5ae54-3134914319 Trending News

ఈ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

ముంబైలో నివసించాలనుకునే వారి కోర్కెలను నిరవేర్చాలనే ఉద్దేశ్యంతో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అందించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ కోసం ముందుకు అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే థర్డ్ ముంబై అనే కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రతిపాదనను జారీ చేసింది. నవంబరు-27-2022న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన ఒక సంవత్సరం తర్వాత ఈ అభివృద్ధి జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం […]

55029477 Movies

గుండెపోటు కు గురయిన బాలివుడ్ యాక్టర్…

ఇటీవల కాలంలో చాలా మంది సినీ నటులు గుండెపోటున పడి చనిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యారు. ఆయన వెల్‌కమ్ టు ది జంగిల్ మూవీ షూటింగ్ చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటణ చోటుచేసుకుంది. వెటనే అయన్ని ముంబై లో హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు అతనికి యాంజియోప్లాస్టీ చేసారు. ప్రస్తుతం శ్రేయాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.