WhatsApp Image 2023-12-08 at 6.27.26 PM Sport

ఆడుదాం ఆంద్ర పోష్టర్ ఆవిష్కరణలో పిఠాపురం ఎం.ఎల్.ఏ…

రాష్ట్ర యువతలో చైతన్యాన్ని , పోటీ తత్వాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వినుత్నాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఆడుదం ఆంద్ర అనే కార్యాక్రమాన్ని నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో ఆడుదం ఆంద్ర కార్యాక్రమానికి సంబందించి పోష్టర్ ఆవిశ్కరణ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత పోష్టర్ ను ఆవిశ్కరించిన అనంతరం ఆయన బాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాకారులకు ఇది ఒక మంచి అవకాశమని […]