తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో అధికారుల బృందాలు పర్యవేక్షణ…
తుఫాన్ ప్రభావానికి గురయిన ప్రాంతాలలో అధికారుల బృందాలను నియమించి నిరంతంగా పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎప్పటికప్పుడు నివాస యోగ్యమైన ప్రాంతాలలో ముంపు నివారణకు, అలాగే రైతు పంట క్షేత్రాలలో ముంపు నివారణకు ఉపాధి హామీ అనుసంధానంతో, గ్రామపంచాయతీల సహకారంతో ముంపు నీరు తొలగింపు కొరకు డ్రయిన్ లాకులకు అడ్డంగా ఉన్న తాడు తీసేందుకు చర్యలు చేపట్టారన్నారు. తుఫాన్ పరిస్థితులను మానిటరింగ్ చేస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు […]
