ఉఖ్రుల్లో 3.3 తీవ్రతతో భూకంపం…
మణిపూర్లోని ఉఖ్రుల్లో శుక్రవారం రిక్టర్ స్కేల్పై 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్.సి.ఎస్. తెలిపింది. ఎన్.సీ.ఎస్. ప్రకారం… భూకంపం యొక్క కేంద్రం అక్షాంశం 25.19 ఉత్తరం, రేఖాంశం 94.31 తూర్పు, 30 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.

