ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరార్…
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన సాగుతుందని పార్టీ అధ్యక్ష కార్యదర్శి పి. హరిప్రసార్ తెలిపారు. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయన్నారు. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే […]









