1342956-cbn Exclusive

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు…

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించి కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయాన్ని కార్యకర్తలు వివరిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు తమ భూములను లాక్కున్నారని, తమ భూములు తిరిగి ఇప్పించాలని నయీంకు విజ్ఞప్తి చేశారు. తాను దుబాయ్‌లో ఉన్నప్పుడు వెంకటాచల చెరువులో 15 ఏళ్ల క్రితం రూ. 23 లక్షలకు కొనుగోలు చేసిన తన 15 సెంట్ల భూమిని వైఎస్సార్‌సీపీలోని బంధువులు లాక్కున్నారని ఆచంటకు […]

6665e690-5d8b-4cd5-a06e-f92a05e402e9 Exclusive

ప్రజల హక్కులు కాలరాసే విధంగా వైసీపీ ప్రయత్నాలు…

ఆంధ్ర రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి పార్టీల నేతలు సంయుక్తంగా విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, టీ.డీ.పీ. రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. విజయకుమార్, బీ.జీ.పీ. రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ పాల్గొన్నారు. భూ […]

WhatsApp Image 2024-04-20 at 6.41.56 PM Exclusive

అబద్దపు హామీలతో జగన్ మహిళలను మోసగించారు… -జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన-

వై.సీ.పీ. అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని జనసేన, టీ.డీ.పీ., బీ.జేపీ. రాష్ట్ర మహిళా నేతలు విమర్శించారు . శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, ఏపీ డ్వాక్రా, అంగన్వాడి సంఘాల అధ్యకురాలు, టీ.డీ.పీ. మహిళా నేత ఆచంట సునీత, బీ.జేపీ. రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి […]

WhatsApp Image 2024-04-18 at 6.22.26 PM Political

జనసేనలోకి చేరిన వట్టి పవన్ కుమార్…

మాజీ మంత్రి, దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ ను గురువారం మంగళగిరిలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా వేసీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కుమార్ తో పాటు ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కాటి కిరణ్ అలాగే వై.సీ.పీ. సీనియర్ నాయకులు మంద శ్రీనివాసరెడ్డి, తదితర నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్బంగా ఆయన […]

WhatsApp Image 2024-03-28 at 8.30.28 AM Political

పార్టీ మహిళలకు సమగ్ర న్యాయం చేస్తాం… -పవన్ కళ్యాన్-

రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వీర మహిళలు పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారని, ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారని తెలిపారు. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదని భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు నియామకపత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కులం, మతం, ప్రాంతాలు దాటి […]

WhatsApp Image 2024-03-27 at 3.36.48 PM Exclusive

పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టిడిపి నాయకులు భేటీ…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎం.పీ., టి.డి.పి. నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ ని కలిశారు.ఆయనకు పుష్పగుచ్చం అందించి షాలువా కప్పారు. ఈ సమావేశంలో మాగుంట రాఘవ్, ఒంగోలు నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఉన్నారు. తిరుపతి లోక్ సభ స్థానం బీ.జే.పీ. అభ్యర్థి వరప్రసాద్ ఈ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా […]

WhatsApp Image 2024-03-27 at 8.19.22 AM Political

జనసేన పార్టీకి రూ.5 లక్షలు అందవేత…

జనసేన ప్రస్థానంలో ప్రవాసాంధ్రుల సహకారం విలువైనదని పార్టీ ప్రధాన కార్యదర్శ కె. నాగబాబు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న జనసేనకు ప్రజలు, ముఖ్యంగా విదేశాలలో స్థిరపడిన వారు వెన్నంటి ఉంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సదాశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో జన సైనికులు, వీర మహిళలు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగబాబుని అరిగే వెంకటరత్నం జనసేన పార్టీకి రూ.5 లక్షలు సహకారం అందజేశారు. కాలిఫోర్నియాలో స్థిరపడిన […]

51c6d-actor-politician-pawan-kalyan Exclusive

పవన్ కల్యాణ్ తో ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ భేటీ…

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వర్మకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ తో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ల టి.డి.పి. ఇంచార్జ్ సుజయ కృష్ణ రంగారావు , వర్మ సమావేశం అయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. అక్కడ కచ్చితంగా […]

WhatsApp Image 2024-03-02 at 8.35.41 AM Viral

సీ.ఎం. క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు…

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేపట్టిన ఛలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీ.ఎం. కార్యాలయం వైపు నిరసన చేస్తూ వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

0f6710f6cd1da610de4034221ff36809 Political

భవిష్యత్తు తరాల కోసం పోరాటానికి సిద్ధం… -పీ. హరిప్రసాద్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేన పార్టీకే ఉందని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పీ. హరిప్రసాద్ పేర్కొన్నారు. 25 ఏళ్ల రాజకీయాలను ఊహించుకుంటే కనిపించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీపరుడైన నాయకుడికి మనం అండగా నిలబడాలన్నారు. ఆయనకు పదవులు, డబ్బుపై ఆశ లేదని, ప్రజల జీవన ప్రమాణాలు […]