వివాదస్పదంగా మారిన అజిత్ పవార్ వ్యాఖ్యలు…
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ద్రౌపది ఐదుగురితో వివాహం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మహాయుతి అభ్యర్థికి ఓటు వేస్తేనే ఇంద్రాపూర్కు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మహాయుతి కూటమిలో బి.జె.పి., ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గం ఉన్నాయి. బారామతిలోని ఇందాపూర్లో జరిగిన సభలో పవార్ మాట్లాడుతూ… కొన్ని జిల్లాల్లో లింగ నిష్పత్తిలో చాలా తేడా ఉందని, వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 850 […]


