AA1n3lj2 Madhya Pradesh

అయోద్య రామలయం పై IPS రాజా బాబు సింగ్ కీలక వ్యాక్యలు…!!!

మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1994-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS అధికారి రాజా బాబు సింగ్ తన పదవీ విరమణ తర్వాత అయోధ్యలో రామ యాత్రికులకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రస్తుతం ఆయన ఇక్కడి ప్రధాన కార్యాలయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF లో ఇన్‌స్పెక్టర్ జనరల్ శిక్షణకుడిగా పనిచేస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత అయోధ్యలో గణనీయమైన సమయం గడపాలని నిర్ణయించుకున్నానన్నారు. అక్కడ సందర్శించే యాత్రికులకు సేవ చేస్తానని, ప్రార్థనలు మరియు ధ్యానం ప్రతిరోజూ […]

WhatsApp Image 2024-01-15 at 3.52.38 PM Madhya Pradesh

భార్య వేధింపులతో భర్త ఆత్మ హత్య…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో ఒక వ్యక్తి పెట్రోలు తలమీదనుంచి వేసుకొని అంటించుకున్నాడు. అక్కడ స్థానికులు వచ్చి ఆ నిప్పును ఆపే ప్రయత్నం చేసారు కాని అప్పటికే ఆనయ శరీరం పూర్తిగా కాలిపోయింది. దానితో ఆయన చనిపోయాడు. స్తానికుల సమాచారం బట్టి… ద్వారకాపురి ప్రాంతానికి చెందిన సునీల్ లోహాని తన భార్య రీనా రోజు వేదిస్తువుండేదని తెలుస్తుంది. భార్య తమ్ముడు మానసికంగా వేదిస్తుండేవాడని అది తట్టుకోలేక మనస్తాపానికి గురయ్యి ఇంటిముందే […]

table-tennis Exclusive

మధ్య ప్రదేశ్ టేబుల్ టెన్నిస్ క్రీడలకు వైష్ణవి సూర్య ఎంపిక…

గౌతమీ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన వైష్ణవి సూర్య తన క్రీడా నైపుణ్యంతో 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ క్రీడలకు ఎంపిక అయ్యిందని టేబుల్ టెన్నిస్ కోచ్ వి.టి.వి. సుబ్బారావు తెలియజేశారు. తను 2024 జనవరి13 నుండి 19 వరకు మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహింపబడు 67వ స్కూల్ నేషనల్ అండర్ 19 బాలికల టేబుల్ టెన్నిస్ క్రీడల జట్టు పాల్గొనుందని తెలిపారు. ఆమె రాష్ట్రంలో జరిగిన క్రీడలో ఆడి తన నైపుణ్యంతో […]

WhatsApp Image 2023-12-19 at 12.19.56 PM Viral

గుండెపోటుతో వ్యక్తి మృతి…

కోవిడ్ పేండమిక్ వచ్చిన తర్వాత చాలా మంది గుండెపోటు కు గురవుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటణ ఒకటి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లో ఓ రెస్టాకెంట్ కు వెళ్లిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… అకస్మాత్తుగా గుండెనొప్పితో అందరి ముందే కుప్పకూలి అక్కడికక్కడే చనిపోతున్నారు. ఆ ఘటణతో అక్కడున్నవారందరూ భయాందోళనకు గురయ్యారు.

18-borewell Madhya Pradesh

మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటణ.. -బోరు లో పడిన చిన్నారి-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాజ్ గఢ్ జిల్లాలో పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నాకి పొలంలో ఆడుకుంటూ నీటి కోసం వేసిన బోరు బావి లో పడిపోయింది. ఈ ఘటణ బోడా పోలీసు స్టేషన్ పరిధిలో పిప్లియా రసోడా గ్రామంలో జరిగింది. స్థానికు వెంటనే స్పందించి సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. బోరు లో పడిన బాలిక ను […]