wp7345526 Exclusive

మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి…

మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం, బీ.జే.పీ. లతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే […]

WhatsApp Image 2023-12-17 at 2.27.26 PM Viral

సముద్రంలో గల్లంతయిన స్టూడెంట్…

మచిలీపట్నంలోని తాళ్ళపాలెం బీచ్ లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. నూజివీడుకు చెందిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మచిలీపట్నం సముద్రంలోకి దిగి కొట్టుపోయారు. నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తున్న విద్యార్ధులు అక్కడ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అది గమనించిన మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి నలుగురిని కాపాడారు. కానీ ఓ విద్యార్థి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. సముద్రంలో గల్లంతయిన యువకుని పేరు అఖిల్ గా పోలీసులు తెలిపారు.