OIP (30) Crime

తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా…? -పవన్ కళ్యాన్-

రాష్ట్రంలో వై.సీ.పీ. దుర్మార్గపు పాలనలో పంచ భూతాలకు కూడా పార్టీ రంగులు పూయడం చాలా దౌర్భాగ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. తాగునీరు కోసం ప్రజలు రాజకీయంగా చోద్యం చూడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం చాలా విచారకరమన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ బానావత్ సమూనిబాయి వాటర్ ట్యాంకర్ వద్ద తాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన పై పవన్ స్పందించారు. ప్రతిపక్ష పార్టీలకు […]

WhatsApp Image 2023-12-01 at 1.49.10 PM Political

ఇరు రాష్ట్రాల పోలీస్ వలయం లో సాగర్ ప్రాజెక్ట్ ….

సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. 1600 ఏపి పోలీసులు సాగర్ డ్యాం వద్ద కు చేరుకున్నారు. అటు తెలంగాణ పోలీస్ బలగాలు కూడా సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా చేరుకున్నారు. సాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని సమీక్షంచడానికి తెలంగాణ నీటి పారుదుల శాఖ సీ.ఎం.ఓ. కార్యదర్శి స్మితా సబర్ ర్వాల్ రానున్నట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా అక్కడే ఉన్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి అన్నారు. సాగర్ […]