WhatsApp Image 2023-11-07 at 7.51.34 PM Trending News

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి … -ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు –

రాష్ట్రంలో రవాణా రంగంలో ఆటోలు కీలకపాత్ర వహిస్తున్నాయిని ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబ పోషణ కోసం ఆటోను నడుపుతున్నారని వారందరరకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏ.ఐ.టి.యు.సీ. వుమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు , ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఉద్రజవరం మండలం వడ్లూరు లో శ్రీ రాంమాజేనేయ ఆటో వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టి.యు.సి. అనుబంధం ఆధ్వర్యంలో నూతన శాఖ ఏర్పడింది . ఏ.ఐ.టి.యు.సి. పతకాన్ని తాటిపాక […]

WhatsApp Image 2023-10-25 at 6.22.16 PM News

డిసిసి బ్యాంక్లో సమాచారం లేక వేలం పాట రద్దు…

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసి) కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటకు సంబంధించి పాట దారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం బ్యాంక్ అధికారులు తెలియజేయని కారణంతో వేలం పాటను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేలంపాటకు సంబంధించిన వివరాలను డిసిసి బ్యాంక్ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వారు నిరాశ వ్యక్తం చేశారు. మండపేటలోని విజయ మహాల్ ఎదురుగా ఉన్న ఎకరం 33 సెంట్లు స్థలమును అందులో ఉన్న భవనాలకు వేలం పాటను నిర్వహించారు. ఈ […]

1000040891 News

మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ అంబేద్కర్ సేవలకు డి.ఎస్పీ. ఆధ్వర్యంలో సన్మానం…

మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ కే.బీ. అంబేద్కర్ చేస్తున్న సేవలను గుర్తించి కాకినాడ డివిజన్ కు చెందిన పోలీసులు అంబేద్కర్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వన్ టౌన్ కానిస్టేబుల్ దుర్గారావు కుమార్తె గీతా వైష్ణవి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ కండిబోయిన వారి శ్రీ స్వచ్చంద సంస్థ మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న […]

1000040857 Andhra Pradesh

రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా అడపా సోమేశ్వరావు…

రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తుందని వలసలు ఎక్కువవుతున్నాయని ఉపాధి లేక కాకినాడ సెజ్ ప్రాంతాల్లో వలసలు పెరిగాయని వీటిని వెంటనే అరికట్టాలంటే గ్రామీణ ఉపాధి హామీ పనులను తక్షణం ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నుండి వ్యవసాయ కూలీలు పేద రైతులు కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి అన్ని గ్రామ సచివాలయం ముందు […]

WhatsApp Image 2023-10-19 at 5.34.09 PM Andhra Pradesh

పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ అసహనం…. శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలకు షోకాజ్ నోటీస్, ఇద్దరు కార్మికుల సస్పెన్షన్

పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది అలసత్వం పై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన ఒకటవ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. ప్రసాద్, శానిటరీ సెక్రటరీ జగన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు కార్మికులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. బాహ్య పర్యటనలో భాగంగా కమిషనర్ నాగ నరసింహారావు ఒకటవ సర్కిల్ పరిధిలోని ఆర్టీవో జంక్షన్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. […]

WhatsApp Image 2023-10-19 at 2.51.38 PM Political

మహిళల ఆర్ధిక స్వావలంభనకు కుట్టు శిక్షణ దోహదం….

పేద, మధ్య తరగతి మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు శిక్షణ ఒక సాధనంగా దోహదపడుతుందని లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మోటూరి మంగతాయారు పేర్కొన్నారు. స్థానిక మహిళ రీక్రియేషన్ క్లబ్ ఆవరణలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, నలుగురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు శిక్షణలో మరియు ముగ్గుల పోటీ లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ […]

WhatsApp Image 2023-10-18 at 6.17.29 PM Andhra Pradesh

బాదం బాలకృష్ణ ఐ బ్యాంకు కు 25 లక్షల ఆల్ట్రా సౌండ్ పరికరం అందించ్చిన పైడా ట్రస్ట్…

స్థానిక ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో గల బాదం బాలకృష్ణ క్లినికల్ లేబ్ కు పైడా వెంకట నారాయణ, సుశీల దంపతుల ట్రస్ట్ చైర్మన్ పైడా రామకృష్ణ సుమారు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరం ఆల్ట్రా సౌండ్ మిషన్ను బాదం బాలకృష్ణకు అందజేశారు. పేదలకు అందుబాటులో ఉన్న ఈ లేబ్ కు ఇంత పెద్ద మొత్తంలో ఈ పరికరం అందజేసిన వారిని అభినందిస్తూ వారి దాన గుణానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పైడా రామకృష్ణ మాట్లాడుతూ ఈ […]