అగ్నిప్రమాద భాదితులకు రూ. 12.5 లక్షల పరిహారం…
వలస కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కువైట్ ప్రభుత్వం $15,000 సుమారు రూ. 12.50 లక్షలు పరిహారంగా అందజేస్తుందని స్థానిక వార్తా మీడియా సంస్థలు నివేదించాయి. మంటలు చెలరేగడంతో 46 మంది భారతీయులు సహా 50 మంది మరణించారు. జూన్ 12న కువైట్ రాజధాని కువైట్ సిటీ దక్షిణ భాగంలోని మంగాఫ్లోని ఏడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని గార్డు గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు […]




