ysrcp-tdp-flag-540x360 Political

కర్నూలులో టీ.డీ.పీ.కి భారీ షక్ తగిలింది…

కర్నూలు లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ.డీ.పీ. కి చెందిన పలువురు ప్రముఖ నేతలు వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఆలూరు మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ , కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి అలియాస్‌ గడ్డం ప్రకాష్‌రెడ్డి, ఆయన సమీప బంధువైన టీ.డీ.పీ. నేత కోట్ల హరి చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత, చిప్పగిరి మాజీ ఎం.పీ.పీ. వైకుంటం మల్లికార్జున చౌదరి ఈ […]

YS-Sharmila-to-recommence-padayatra Viral

వై.ఎస్. షర్మిల సంచలన వ్యాక్యలు…!!!

రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వై.సీ.పీ. మూకలు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై, అదేవిదంగా కర్నూల్ లో ఈనాడు పత్రిక కార్యాలయం మీద చేసిన దాడులు అమానుషమని కాంగ్రెస్ పార్టీ ఏ.పీ.సీ.సీ. చీఫ్ షర్మిలా అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులని ఈ ఘటనలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పత్రికా స్వేచ్ఛను వై.సీ.పీ. హరిస్తుందనడానికి ఈ దాడులే నిదర్శనమన్నారు. నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు […]

WhatsApp Image 2024-02-21 at 10.19.09 AM Viral

ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించాలి…

రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే కక్ష సాదించి పాత్రికేయుల మీదా, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వై.సీ.పీ. ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయమన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండి పడ్డారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై విచక్షణారహితంగా వై.సీ.పీ. మూకలు చేసిన దాడి […]

OIP (3) Exclusive

దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి… -డి.వి.ఎమ్.సి సభ్యులు రాజు-

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశం కర్నూల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. దళిత, గిరిజన ప్రజల సమస్యలను పరిష్కరించాలి డి.వి.ఎమ్.సి సభ్యులు ఎరుకల రాజు కలెక్టర్ కు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎరుకల రాజు మాట్లాడుతూ… క్రిష్ణగిరి మండలం, ఎరుకలచెరువు గ్రామంలో దళితులు తరతరాలుగా వాడుకుంటున్న రచ్చకట్టను కులవివక్షతో కూల్చి, ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆ స్థలంలో ఇల్లు నిర్మాణానికి పునాది తవ్విన వ్యక్తులపై స్థానిక అధికారులకు […]