3.35 కోట్ల రూపాయల వ్యయంతో ఇంద్రపాలెం ప్రధాన రోడ్డు నిర్మాణ…. -ఎమ్మెల్యే కురసాల కన్నబాబు-
ఎన్నో ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న ఇంద్రపాలెం నుండి చీడుగ, కొవ్వాడ, రామేశ్వరం, అచ్చుతాపురం వెళ్ళే ప్రధాన రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇందుకు సంబంధించి స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి దిగవున కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను అధ్యక్షతన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు 3.35 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో చేపట్ట బోయే నిర్మాణ పనులకు సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ… ఇంద్రపాలెం చీడుగా, […]

