జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడి ఎజెండాతో ముందుకువేళ్తున్నాం…
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం కరవాక గ్రామంలో జనసేన-టీ.డీ.పీ. ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం అహర్ణిషలు కష్టపడుతున్న జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి ఎజెండాను జనాలకు తెలిసేలా ప్రజల్లోకి తీసుకోనివెళ్లాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం […]









