ఛలో విజయవాడకు అనుమతులు లేవు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఏ.పీ. జే.ఏ.సి. విజయవాడ నందు ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ ఉద్యమ శంఖారావం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాని ఏ.పీ. జే.ఏ.సి. ఛలో విజయవాడ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతులు ఇవ్వనందున అనుమతులు లేని సభలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని, అటువంటి కార్యక్రమాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్, […]









