Nara-Lokesh-blames-Jagan-for-the-low-pass-percentage-in-10th-class-results Political

నారా లోకేష్ కు వినతీ పత్రాన్ని అందచేసిన మాదగ జే.ఏ.సీ. నేతలు…

ముమ్మిడావరంలో జకుగుతున్న యువగళ పాదయాత్రలో టీ.డీ.పీ. అగ్ర యువ నేత నారా లోకేష్ నుకోనసీమ జిల్లా మాదిగ జే.ఏ.సీ. నేతలు కలిశారు. కోనసీమ జిల్లాలో ఒక స్తానాన్ని మాదిగలకు కేటాయించాలని మాదిగ ప్రతినిధులు వినతిపత్రాన్ని నారా లోకేష్ కు అందచేశారు. వై.సీ.పీ. ప్రభుత్వం రద్దుచేసిన దళితుల పధకాలను టీ.డీ.పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్దరించాలని అన్నారు.

image_of_a_thief Crime

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో బంగారం చోరీకి పాల్పడ్డ దొంగలు…

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొత్తపేట నియోజకవర్గం మండలం అవిడి గ్రామం లో ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో దొంగలు బంగారం చోరీకి చేశారు. ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం లు ఇంట్లో లేని సమయం చూసి ఆ ముగ్గురు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. వారు దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడ స్థానికలు రావటంతో దొంగలు పారారీ అయ్యారు. అందులో ఒక దొంగను స్థానికులు పట్టుకుని సమీపంలో ఉన్న పోలీసులకు అప్పగించారు. స్థానిక […]

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ మండల స్థాయి అధికారులకు సూచించారు. 22 మండలాల తాసిల్దార్లు, ఎం.పీ.డీ.వో. లు, మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ అంశాల సన్నద్ధత పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… […]

WhatsApp Image 2023-10-26 at 6.58.01 PM Andhra Pradesh

మైక్రో అండ్ స్మాల్ మీడియo, ఎంటర్ప్రైజెస్ పథకం కింద ఔత్సాహిక పరిశ్రమలకు ప్రోత్సాహం… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మైక్రో అండ్ స్మాల్ మీడియoఎంట ర్ప్రైజెస్ పథకం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాల ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మండల పరిధిలోని మాచవరం గ్రామంలో మహాలక్ష్మి పప్పుధాన్యాల ప్రాసెసింగ్ క్లస్టర్ సెంటర్ లో జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ గ్రామ పరిధిలో విడివిడిగా పప్పు ధాన్యాలు ప్రాసెసింగ్ మూలంగా ఆశించిన […]

11 News

కళాశాలల అభివృద్ధి కి రూ.7.10 కోట్ల నిధుల కేటాయింపు

విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని , విద్యపై పెట్టే పెట్టుబడి రేపటి తరాలకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారని ఎస్.వీ.వీ. సత్యనారాయణరెడ్డి అన్నారు. వై.ఎస్.ఆర్. ప్రభుత్వం ఎర్పడినప్పటినుంచి ఇప్పటివరకు నాడు-నేడు పేరు తో పాఠశాలలకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలలు ఆభివృద్ది చేశారని ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో ప్రభుత్వ పఠశాలలను అభివృద్ధి చేసి, రెండవ దశలో ప్రభుత్వ ఇంటర్ మీడియట్ విద్యపై దృష్టి సారించారన్నారు. డాక్టర్ బీ.ఆర్. […]