maxresdefault (5) Political

బీ.సీ. ల సంక్షేమం టీ.డీ.పీ. తో నే సాద్యం…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో తెలుగుదేశం బీ.సీ. ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. బుచ్చిబాబు హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీ.సీ.లకు సంక్షేమంలోను, రాజకీయాల్లోను ప్రధాన్యతను కల్పించింది కేవలం తెలుగు దేశం పార్టీ మాత్రమే అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేసారన్నారు. తదనంతరం […]

Highway-Construction-3-1200x800 Exclusive

ఉప్పలగుప్తం లో రూ. 5 లక్షలతో సీ.సీ.రోడ్డు నిర్మాణ…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోడివారి పేటలో సీ.సీ.రోడ్డు నిర్మాణానికి జీ.జీ.ఎం.పీ. నిధులలో రూ.5 లక్షలు రూపాయిలను ఈ నిర్మణానికి కేటాయించారు. సీ.సీ.రోడ్డు నిర్మాణానన్ని స్థానిక సర్పంచ్, సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా చిన్నవరాజు మాట్లాడుతూ… గ్రామంలో కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను దశలవారిగా కల్పిస్తామని అన్నారు.

Primary-Health-Centre Konaseema

రూ. 1.50 కోట్లతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం…

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 కోట్ల రూపాయిలు నిధులతో అయినవిల్లి మండలంలో వీరవల్లి పాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఆ కేంద్రంలో డాక్టర్ మంగాదేవి, డా. సునీల్ కలిసి మొట్టమొదటి గర్భినీ కేసుకు వైద్యంచేసారు. ఈ సందర్బంగా డా. సునీల్ మాట్లాడుతూ… ఈ అసుపత్రిని నిర్మించడం చాలా సంతోషనీయమని అన్నారు. ఈ ప్రథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భణీలను పరిక్షించడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి….

అంబేడ్కర్ కోనసీమ జిల్లా యానాం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. పల్సర్ బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఇటుకల లోడు తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టారు. వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. వివరాలలోకి వెళ్తే… మృతులు తాళ్లరేవు మండలం రచ్చ వారి పేట కు చెందిన వారాని తెలుస్తుంది. ఓలేటి శ్రీను (28), ఓలేటి రాజు(26), ఎదుర్లంక గ్రామం రామాలయం పేట కు చెందిన పాలేపు […]