గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి… -కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు-
నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కొమరగిరి లేఔట్ లో చేస్తున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్షించారు. కార్పొరేషన్, హౌసింగ్, మెప్మా విభాగాలకు చెందిన అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గృహ నిర్మాణ లక్ష్యాలను అధిగమించేందుకు స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి […]
