కాశ్మీర్ లో ఇద్దరు పోలీసులపై కేద్రం వేటు…!!!
దేశవ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యగా జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం ఈ రోజు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం వివిధ విభాగాల నుండి నలుగురు ఉద్యోగులను తొలగించింది. ఎందుకంటే వారు తీవ్రవాదంతో సహా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడ్డారని వెళ్లడించారు. తొలగించబడిన ఉద్యోగుల్లో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, పాఠశాల విద్యాశాఖ నుండి ఒక జూనియర్ అసిస్టెంట్, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ నుండి ఒక గ్రామస్థాయి కార్యకర్త ఉన్నారు. వారి కార్యకలాపాలు […]







