కర్నూలులో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి…
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు వద్ద హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అక్కడున్నవారు తెలిపారు. మరొక వాహనాన్ని దాటివెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు ఈ ప్రమాదంలో మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు లక్ష్మి, గోవర్థిని హైదరాబాద్ కు చెందిన […]
