బాయిలర్ పేలుల్లో 8 మంది మృతి…
మహారాష్ట్రలోని థానే జిల్లాలో గృహ సముదాయాలు, మురికివాడలతో చుట్టుముట్టబడిన డోంబివిలి ఎం.ఐ.డి.సి. ఫేజ్-2 లోని కెమికల్ యూనిట్లో గురువారం బాయిలర్ పేలడంతో పెద్ద అగ్నిప్రమాదం సంభవించన విషయం తేలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రెస్కి వెళ్లే సమయానికి శీతలీకరణ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున కొంతమంది వ్యక్తులు అముదన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోపల చిక్కుకుపోయారని తెలిపారు. మధ్యాహ్నం 1.15 గంటలకు సంభవించిన ఈ పేలుడు 5 కిలోమీటర్ల […]









