WhatsApp Image 2024-01-31 at 5.14.28 PM Exclusive

శానిటేషన్ వర్కర్స్ సమస్యలపై ఆందోళన..

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్, మహిళా నేత జె‌. లక్ష్మీప్రియ లు మాట్లాడుతూ… 2021 నుండి జి.జి.హెచ్. లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్టు పొందిన కృష్ణా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా పి.ఎఫ్. చెల్లింపుల్లో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండి […]

maxresdefault (2) Kakinada

వాటర్ వర్క్స్ ప్రాంగణం పరిశుభ్ర పర్చాలి…

కాకినాడ సిటీలో ఉన్న కుళాయిచెరువు వాటర్ వర్క్స్ ప్రాంగణాన్ని పరిశుభ్రంచేయించాలని కాకినాడ పౌరసంక్షేమ సంఘం కోరింది. ఈ సంందర్బంగా వారు మాట్లాడుతూ… రామారావుపేటవైపున ఉత్తరం నుండి దక్షిణం వైపు భాగం పొడవునా ఏపుగా పెరిగిన తుప్పలు పొదలు భారీగా ఉన్నాయన్నారు. నగరానికి త్రాగు నీరు సరఫరా అయ్యే ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడం తగదన్నారు. వాటర్ వర్క్స్ ఆవరణలో పూర్తి స్థాయిగా పచ్చదనం పెంచే గ్రీన్ గార్డెన్ తో సుందరీకరించాలన్నారు. ఆవరణలో వున్న వివేకానంద పార్కు సైన్స్ సెంటర్ […]

WhatsApp Image 2024-01-29 at 7.05.22 PM Political

కొండ బాబు పై ద్వారంపూడి గట్టి కౌంటర్… !!!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… అర్థంలేని ఆరోపణలు, ఎదుట వ్యక్తిపై బురద చల్లడంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ను మించిన వాళ్ళు లేరని విమర్శంచారు. కొండ బాబు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కాకినాడ నగరానికి చిన్న అభివృద్ధి కూడా చేయలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.తనపై ఆధారాలు లేని ఆరోపణలు […]

d0211b95-96ba-4370-ab42-81c8aae47a5c Trending News

వారికి ఇళ్ల రిజిస్ట్రేషన్స్ చేయాలి… -కమిషనర్ జి. సాయి ప్రసాద్-

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభిం. అందులో భాగంగా ఇప్పటి వరకు అందించిన స్థలాలను రిజిస్ట్రేషన్స్ చేయడం కొరకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. సాయి ప్రసాద్ అమరావతి నుండి 26 జిల్లాల కలెక్టర్లు, జే.సీ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు […]

WhatsApp Image 2024-01-28 at 7.10.18 PM Kakinada

సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సు…

దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందించడంలో, సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న ధాడులను ప్రాలద్రోలడంలో సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందని సమన్వయ కమిటీ ఫౌండర్ కం చైర్మన్ కంచర్ల సురేష్ పేర్కొన్నారు. స్దానిక కొండయ్య పాలెంలో జాతీయ అద్యక్షులు బాలాజీ శంఖర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కార్యవర్గ సమావేశానికీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సులు […]

WhatsApp Image 2024-01-26 at 9.46.52 AM Trending News

కాకినాడ అర్బన్ 3వ వార్డులో గణతంత్ర వేడుకలు…

కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జయప్రకాశ్ నగర్ లో ఉన్న 3వ వార్డు సచివాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ వై.సీ.పీ. అధ్యక్షులు మాజీ కౌంసిలర్ వడ్డీ మణికుమర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటిష్, పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు చేశారన్నారు. కొందరు తమ ప్రాణాలను సైతం అర్పించారని, మరి […]

కాకినాడ వేదికగా నేషనల్‌ లాన్ టెన్నిస్ టోర్నమెంట్…

16 ఏళ్ళ అనంతరం కాకినాడ వేదికగా జాతీయ స్దాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్ 67వ పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 బాలురు జాతీయ స్దాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్ జనవరి 20వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి. భానుమూర్తి వెల్లడించారు.. ఈ సందర్బంగా శుక్రవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియం […]