ఓకే కాన్పు… ఇద్దరు తల్లులు… ఆరుగురు పిల్లలు…!
కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి లో అరుదైన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి చొరవ, సహకారంతో ఇక్కడ వైద్యులు అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. పేరుకి ధర్మాస్పత్రి అయినప్పటికీ వైద్య సేవలో మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించి రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇదే కోవలో మాతాశిశు ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో అరుదైన నెలలు నిండని నవజాత శిశువు వులకు సుమారు డబ్బై రెండు […]









