WhatsApp Image 2024-04-16 at 8.47.16 AM Exclusive

ఓకే కాన్పు… ఇద్దరు తల్లులు… ఆరుగురు పిల్లలు…!

కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి లో అరుదైన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి చొరవ, సహకారంతో ఇక్కడ వైద్యులు అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. పేరుకి ధర్మాస్పత్రి అయినప్పటికీ వైద్య సేవలో మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించి రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇదే కోవలో మాతాశిశు ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో అరుదైన నెలలు నిండని నవజాత శిశువు వులకు సుమారు డబ్బై రెండు […]

635f7877-01aa-4c02-a032-5a7b430573a5 Kakinada

కాకినాడలో ఘనంగా అంబేత్కర్ 133వ జయంతి వేడుకలు…

కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని వేడుకను కాకినాడ జర్నలిస్టులు అందరూ కలిసి ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలత అంబేత్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కేకును కత్తిరించి జర్నలిస్టులకు ఒకరికి ఒకరు తినిపించుకుని ఆప్యాయత చాటుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జోహార్.. జోహార్.. జోహార్.. అంటూ నినాదాలు చేశారు. ఈ […]

OIP (26) Political

నిబద్ధతతో జెండా మోసే కార్యకర్తలే నిజమయిన జనసైనికులు…

నిబద్ధతతో జెండా మోసే కార్యకర్తలే జనసేనకు బలమైన పునాదులని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. పిఠాపురంలో నాగబాబుని కలిసిన అమలాపురం కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పొత్తు ధర్మంలో భాగంగా అమలాపురంలో కూటమి అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు ఐకమత్యంతో తలిసి పనిచేయాలని చెప్పారు. ఎన్నికల అనంతరం అమలాపురంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి మొదటినుండి కష్టపడిన సమర్ధవంతమైన కార్యకర్తలతో కమిటీలు వేస్తామని ఆయన అన్నారు. ఈ […]

WhatsApp Image 2024-04-11 at 9.04.47 AM Political

పిఠాపురం జనసేనలో బారీగా చేరికలు…

పిఠాపురం నియోజకవర్గంలోని వై.సీ.పీ. ముఖ్య నాయకులు, కార్యకర్తలు వై.సీ.పీ. కి భారీ షాక్ ఇచ్చారు. వారందరూ ఆ పార్టీ ని వీడి జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో వీరందరికీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు పార్టీ కండువ కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం ఇరవ గ్రామం వై.సీ.పీ. ప్రెసిడెంట్ ఎలుబండి లక్ష్మణ్ రావు, ఎస్సీ సెల్ నాయకులు నూతాటి హరిబాబు, యువజన నాయకులు దుర్గా ప్రశాంత్, వార్డు సభ్యులు గున్నాబత్తుల లక్ష్మణ్ రావు […]

WhatsApp Image 2024-04-10 at 4.13.57 PM Political

పిఠాపురం నుంచే మార్పు మొదలు… -పవన్ కళ్యాన్-

ఈ ఏడాది అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆకంక్షించారు. సర్వ మతాల్లోని వారు, సర్వ ప్రాంతాల్లో ఉండే వారు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపించబోతోందని చెప్పారు. పిఠాపురం నుంచే ఈ మార్పు మొదలు కాబోతోందన్నారు. శ్రీ పురూహుతికా అమ్మవారి ఆశీస్సులు, శ్రీ పాద శ్రీ వల్లభుడి దీవెనలు, బంగారు పాపమ్మ అండదండలతో […]

WhatsApp Image 2024-04-09 at 9.27.46 PM Kakinada

ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించిన కాకినాడ జర్నలిస్టులు…

కాకినాడలో జర్నలిస్టులు ఉగాది వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సూర్య కళామందిర్ లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఎస్.పీ. ఎస్. సతీష్ కుమార్, ఆర్డీవో కిషోర్, కమిషనర్ వెంకటరావు కు జర్నలిస్టులు మిఠాయిలు అందజేశారు. అనంతరం వారి చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్టులు స్వీట్స్ అందుకున్నారు. దాని తర్వాత కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ లో ఉగాది వేడుకలను […]

3e627af3-890d-4dfa-a9e8-6405d11e299e Exclusive

విజ్జపురెడ్డి వాటికలో జ్యోతుల అంతిమ ప్రస్థానం…

దివంగత కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి అంత్యక్రియలను సోమవారం ఉదయం 11.30నిమిషాలకు స్థానిక విజ్జపురెడ్డి హిందూ స్మశాన వాటిక లో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు నలుగురు కుమారులు, బంధువులు మరియు తరలి వచ్చిన పలు రాజకీయ పార్టీల ప్రజాసంఘాల నగర ప్రముఖులు పార్థీవ దేహాన్ని స్మశాన వాటిక వరకు మోసుకొని తీసుకొనివెళ్లారు. పెద్ద కుమారుడు ప్రజ్వలన కర్మలు నిర్వహించారు. ఈ అత్యక్రియల్లో తంగెళ్ళ ఉదయ కుమార్, పోతుల విశ్వం, నల్లమిల్లి శేషారెడ్డి, టిక్కు […]

WhatsApp Image 2024-04-04 at 6.42.46 PM Kakinada

లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి… -డీఐవో డా. కె.రత్నకుమార్-

ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీ.ఐ.వో. డా. కె. రత్నకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ రూరల్ మండల రెవిన్యూ అధికారి కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశు సంక్షేమం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సబ్ డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్ర్పోప్రియెట్ అథారిటీ, డివిజ‌న్ స్థాయి పీ.సీ., పీ.ఎన్‌.డీ.టీ. స‌మ‌న్వ‌య […]

WhatsApp Image 2024-04-02 at 1.44.07 PM Political

ఇండియా కూటమిని గెలిపించండి… -సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు-

దేశాన్ని మతాలు, కులాల పేరుతో ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న కేంద్రంలో ఉన్న బీ.జే.పీ. ప్రభుత్వం దాని కూటమి టీ.డీ.పీ., జససేన, నిరంకుశ వై.సీ.పీ. లను ఓడించి, దేశ రక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపు నిచ్చారు. కాకినాడలో స్థానిక కాంగ్రెస్ ఎం.పీ. అభ్యర్థి ఎం. పల్లంరాజు కు ప్రకటించిన సందర్భంగా సీ.పీ.ఐ. జిల్లా నాయకత్వం ఆయనను కలిసి అభినందనలు తెలియ జేసింది. ఈ […]

WhatsApp Image 2024-04-01 at 6.23.00 PM Kakinada

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం… ఇద్దరు మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక శంఖవరం మండలం కత్తిపూడిలో ట్యాంకర్ అనుకోకుండా పేలింది. దానితో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ కు వెల్డింగు చేస్తుండగా గ్యాస్ ఒత్తిడికి ట్యాంకర్ పేలి ఇద్దరు మృతిచెందారని స్థానికులు తెలిపారు. మృతులు కత్తిపూడికి చెందిన కొచ్చర్ల ప్రభాకర్, బూరా సోమరాజుగా గుర్తించారు.