WhatsApp Image 2024-05-06 at 12.37.37 PM Exclusive

కాకినాడ నగరంలో వెలవెలబోతున్న చలివేంద్రాలు… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ నగరంలో ఏర్పాటైన కార్పోరేషన్ చలివేంద్రాలలో మధ్యాహ్నం 1గంట వరకు త్రాగునీరు సరఫరా వుండడంలేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. తగిన నిర్వహణ లేకపోవడం వలన వాటర్ క్యాన్ లు మధ్యాహ్నం 1గంట వరకు చలివేంద్రాలకు చేరడంలేదన్నారు. ఉదయం 9నుండి సాయంత్రం 4వరకు త్రాగు నీరు అందించే ఏర్పాటు చేస్తేనే బాటసారులకు చలివేంద్రాల ప్రయోజనం వుంటుందని తెలిపారు. ఈ ఏడాది ప్రజా సంఘాల ఒత్తిడి తట్టుకోలేక మొక్కు బడిగా పెట్టిన చలివేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయ న్నారు. […]

da258d61-e938-424b-a0e5-5b64d5e2294c Political

కాకినాడ సంతచెరువు బహిరంగ సభలో టి.డి.పి. అధినేత…

మాది ప్రజా మేనిఫెస్టో కాగా, జగన్ ది నకిలీ నవరత్నాల మేనిఫెస్టో అని టి.డి.పి. అధినేత బాబు నాయుడు ఎద్దేవా చేశారు. మా మేనిఫెస్టో ముందు జగన్ మేనిఫెస్టో వెలవెలబోతుందన్నారు. కాకినాడ సంతచెరువు కూడలిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన హాజరయ్యారు. ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ… జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టు వైకాపా నాయకులకు బంగారు గనిగా మారిందన్నారు. జిల్లాలో వైకాపా మైనింగ్ మాఫియాగా మారిందన్నారు. ప్రజల కోసం టి.డి.పి., జనసేన, బీ.జే.పీ. […]

WhatsApp Image 2024-05-04 at 5.22.55 PM Exclusive

హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కు కృతజ్ఞతలు… -ఎస్.పి. సతీష్ కుమార్-

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి దాతలు సమకూర్చిన హ్యెట్స్, గ్లూకోజ్, గగూల్స్, పేస్ట్, వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహిచారు. కార్యక్రమానికి ట్రాఫిక్-2 సీ.ఐ. చైతన్య కృష్ణ అద్యక్షత వహించగా కాకినాడ జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్’ ముఖ్యఅతిధిగా విచ్చేసారు. దాతలు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, శ్రీదుర్గాసోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు రాజ్ కుమార్, తదితరులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎస్.పి. సతీష్ కుమార్ మాట్లాడుతూ… ఎండనక వాననక […]

WhatsApp Image 2024-05-04 at 2.51.36 PM Exclusive

జ్యోతుల నిర్వహించిన పౌర సేవలు మహానగర ప్రగతికి పునాదులు…

కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి 89 వ జయంతి సందర్భంగా స్థానిక జవహర్ వీధిలోని వివేక్ భవన్ లో పౌర సంఘం ఆధ్వర్యాన పుష్పాంజలి నిర్వహించారు. పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… కాకినాడ పురపాలక సభ్యులుగా, అధ్యక్షులుగా ప్రగతి సేవలందిం చిన జ్యోతుల సీతారామ మూర్తి సి.వి. కె. రావు, మల్లాడి స్వామి. కె.ఈ. ప్రభాజో సెఫ్ పేరిట ఆగస్టు 15న స్మారక స్టడీ సర్కిల్ ప్రారంభించారన్నారు. 1982 […]

WhatsApp Image 2024-05-04 at 10.21.22 AM Viral

అదే బండిలో బంగారం…!!!

కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారన్ని అధికారులు పట్టుకున్నారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద AP39TY6853 గల వాహనం విశాఖ నుండి కాకినాడ కు బంగారాన్ని నమూతలు లేకుండా తరలిస్తుండం తో తనికిల్లో భాగంగా ఈ వాహనం పట్టుబడింది. గత నెల ఏప్రిల్ 13న ఇదే వాహనం మూడు కోట్లు విలువగల బంగారాన్ని తరలిస్తూ గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పట్టడంతో తాజాగా ఈరోజు అదే గొల్లప్రోలు టోల్ ప్లాజా అధికారుల కంటపడింది. సుమారు […]

WhatsApp Image 2024-05-04 at 8.27.21 AM Political

సూపర్ సిక్స్ పథకాలు, బి.సి. డిక్లరేషన్ పై అవగాహన కార్యక్రమం…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కాకినాడ పార్లమెంటు స్థానానికి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు, కాకినాడ సిటీ స్థానానికి ఉమ్మడి ఎమ్.ఎల్.ఏ. అభ్యర్థి గా పోటీ చేస్తున్న వనమాడి కొండ బాబు కు మద్దతుగా కాకినాడ సిటీ జగన్నాధపురం 23 వ డివిజన్ లో ఇంటింటా ప్రచారo నిర్వహించారు. ఈ ప్రచారాన్ని కాకినాడ పార్లమెంటు ఎలక్షన్ కమిటీ సభ్యులు మల్లాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించి, సూపర్ సిక్స్ […]

maxresdefault Political

నేడు కాకినాడ బహిరంగ సభలో పాల్గోనున్న టీ.డీ.పీ. అధినేత…

ఈ రోజు సాయంత్రం కాకినాడ సంత చెరువు దగ్గర జరిగే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయుచున్న సందర్భంగా మనమందరం వారికి స్వాగతం పలకడానికి జనసైనికులు, జనసేన, తెలుగుదేశం, బీ.జే.పీ. పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు భారీగా వాహనాలతో  రావాలని ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు అలియాస్ నానాజీ కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిగిన హెలిపాడ్ నందు తూరంగి గ్రామ […]

WhatsApp Image 2024-05-03 at 5.19.08 PM Political

బీజేపీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు…

దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ నేతలు చెప్పారు. అలాగే గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్ల పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కాకినాడలోని ఓ హోటల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ పార్టీలతో కూడిన ఇండియా […]

f38208eb-379d-44de-a9be-a10c08b0fe4c Political

కూటమికి దళిత, కార్మిక, కాపు, మత్స్యకార సంఘాల మద్దతు…

కాకినాడను దోపిడీదారుల నుండి కాపాడుకోవాలని దీనికి తమ మద్దతు ఉంటుందని అందువల్ల టీ.డీ.పీ., బీ.జే.పీ., జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని దళిత, కాపు, కార్మిక, మత్స్యకార సంఘాలకు చెందిన పలువురు నేతలు పేర్కొన్నారు. కాకినాడను దోపిడి దారుల బారి నుండి రక్షించేందుకు అందరూ ఏకమై వారిని తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడలోని ఓ ప్రైవేటు హోటల్లో జనసేన పార్టీకి చెందిన వివిధ విభాగాలకు చెందిన నాయకులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ ఉద్దేశాన్ని జనసేన […]

WhatsApp Image 2024-05-03 at 5.22.03 PM Political

రాజ్యాంగం ఇచ్చిన ఓటుహక్కు వినియోగించాలి… -కాకినాడ జిల్లాకలెక్టర్ జె. నివాస్-

రాజ్యాంగం పౌరులం దరికీ సమానంగా అందించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ జె. నివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రగతి ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని లోక్‌సభ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా ప్రతి ఓటరు పోలింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పౌర సంక్షేమ సంఘం స్వచ్ఛందంగా ముద్రించిన ఓటుహక్కు వినియోగం ప్రజా స్వామ్య ప్రయోజనం కరపత్రాలను కలెక్టరేట్ ఛాంబర్ లో నివాస్ ఆవిష్కరిం […]