WhatsApp Image 2024-05-18 at 12.41.26 PM Exclusive

జూన్ 16న కాకినాడ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మహాసభ…

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా ప్రథమ మహాసభ వచ్చేనెల జూన్ 16వ తేదీన ఉదయం 9.30గంటలకు కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో జరుగుతుంది. ఇందులో భాగంగా కన్వీనర్ గా ప్రముఖ రచయిత వేదుల శ్రీరామ శర్మ ను నియమించినట్లు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. శనివారం జరిగిన సమావేశంలో పడాల వీరభద్రరావు, తూర్పుగోదావరి జిల్లా అరసం ప్రధాన కార్యదర్శి […]

maxresdefault Political

జనసేనకు టీమ్ అట్లాంట సేవలు అభినందనీయం… -పవన్ కళ్యాన్-

ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వాటికి మద్దతుగా టీం అట్లాంటా జనసేన అందించిన సేవలు ప్రశంసనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాన అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… టీం అట్లాంటా జనసేన గత కొన్ని సంవత్సరాలుగా విరాళాలు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా పార్టీకి అవసరమైన వివిధ పరికరాలు సమకూర్చడంలో ముందుండి తోడ్పాటు అందించారన్నారు. అదే విధంగా పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో వారు గణనీయమైన సేవలు అందించారని తెలిపారు. నా సేన నా […]

WhatsApp Image 2024-05-17 at 7.12.35 PM Kakinada

కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కె.వి. భద్రరావు…

కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కె.వి. భద్రరావు ఎంపికయ్యారు. 2024-25 ఏడాదికి జరిగిన ఈ ఎన్నికల్లో అర్హులైన 980 మంది ఓటర్లకు గాను 680 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కె.వి. భద్రరావుకు 440 ఓట్లు రాగా, ప్రత్యర్థి సూదిన శ్రీనివాస్ కు 237 ఓట్లు వచ్చాయి. మూడు ఓట్లు అనర్హత ఓట్లుగా పరిగణించారు. భద్రరావు 223 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భద్రరావు 2020 -21లో ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2023-24, 2024-25 లో మరో […]

6e0b8c27-9dea-4533-88dd-b24a39640f00 Kakinada

కాకినాడ రహదారులను పునః నిర్మాణం చేయాలి…

కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఆ రోడ్లను భాగుచెయ్యకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పోర్కొన్నారు. ఎన్.టి.ఆర్. బ్రిడ్జిపై ఏర్పడిన గంత్తని ఆయన డెబ్రిస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు అన్నమ్మ ఘాటీ మెయిన్ రోడ్, వార్ఫ్ రోడ్, జన్మ భూమి రోడ్, తదితర ప్రాంతాల్లో కూడా వున్నాయని అన్నారు. టూ-టౌన్, సాంబమూర్తి నగర్, జగన్నాధపురం […]

WhatsApp Image 2024-05-16 at 5.18.09 PM Exclusive

సీ.పీ.ఎం. నగర కన్వీనర్ వీరబాబు మత్స్యకారులతో భేటీ…

మత్స్యకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, తక్షణమే వేట నిషేధ పరిహారం అందించాలని సీ.పీ.ఎం. కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం మధ్యాహ్నం సీ.పీ.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు కాకినాడలోని ఏటిమొగ రోడ్ లో మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఒక ప్రక్క ధరలు విపరీతంగా పెరిగిపోతూవుంటే కుటుంబ జీవనం కష్టంగా ఉందని మత్స్యకారులు వాపోయారు. వేట నిషేధం మొదలైన మొదటి వారంలోనే పరిహారం అందించాలని వారు కోరారు. బోటులో పనిచేసే వారందరికీ పరిహారం ఇవ్వాలన్నారు. […]

WhatsApp Image 2024-05-14 at 8.42.12 PM Exclusive

ఎన్నికల కమీషన్ అధికారులకు అభినందనలు తెలిపిన పౌరసంఘం…

కాకినాడ జిల్లాలో యువకులు ఓటరు చైతన్యం చెందే దిశగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపడం వలన జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్ పకడ్బందీగా చేపట్టిన శాంతి భద్రతల నిర్వహణతో పోలింగ్ శాతం పెరిగిందని పౌర సంక్షేమ సంఘం అభినందనలు తెలియజేసింది. కాకినాడ సిటీ లో 72 శాతం, రూరల్ లో 73శాతం, జిల్లాలో 75 శాతం పోలింగ్ జరగడం అత్యంత అభినందనీయమన్నారు. జె.ఎన్.టి.యు. లైబ్రరీ హాలులో ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేష్ జోగ్ […]

927f251e-f73b-44f6-8b2d-1c790232f2f9 Exclusive

ఓటుహక్కు వినియోగంపై పౌరశంఖారావం…

కాకినాడ వివేకానంద పార్కులో ఓటు హక్కు వినియోగిద్దాం ప్రగతిని సాధిద్దాం నినాదాలతో పౌర శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ… సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పొలింగ్ జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 లోపు పొలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఎన్ని గంటలైనా పొలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. వేసవి ఎండల కారణంగా వెలువగా వచ్చి ఓటు హక్కు వినియోగం […]

WhatsApp Image 2024-05-12 at 2.06.16 PM Viral

పతంజలి భాస్కరరావుకు నివాళులర్పించిన పౌర సంఘం…

సుప్రసిద్ద యోగా గురువు, పతంజలి ఆశ్రమస్థాపకులు బాబా రామ్ దేవ్ శిష్యుడు సీనియర్ సిటిజన్ కాకినాడ పతంజలి భాస్కరరావు ఆదివారం ఉదయం శివసాయుజ్యం చెందారు. ఆయనకు భార్య భాను, ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు వున్నారు. దైనందినయోగా ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆహార కల్తీని వ్యతిరేకించాలని మానవ జీవితం క్రమశిక్షణగా వుండాలని విస్కృత ప్రచారం నిర్వహించేవారు. శశికాంత్ నగర్ లో భాస్కరరావు పార్థీవ దేహానికి పౌరసంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పుష్పాంజలి […]

8b61ae0f-aea3-4052-a97a-9280564584d4 Exclusive

కాకినాడలో వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్…

అయిదేళ్ల విలువైన కాలాన్ని ప్రజలంతా ఇస్తే ఏం చేయలేని జగన్.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏదో చేస్తానని చెబుతున్నాడని కాకినాడలో వారాహి విజయభేరీ సభలో జనసేన అధదినేత పవన్ కళ్యాన్ అన్నారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం రకరకాల మాటలు తియ్యగా చెబుతున్నాడన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అభివృద్ధిలో అట్టడగు స్థానానికి తీసుకెళ్లిన ఈ వై.సీ.పీ. నాయకుడికి ఇప్పటికే ఓటమి అర్ధమయిందని ఆయన అన్నారు. రాబోయే 24 […]

557fffc2-6526-4d27-a583-ee650cd8edaf Exclusive

పౌర అజెండా అందుకున్న కాకినాడ అసెంబ్లీ అభ్యర్థులు…

నూతన ప్రభుత్వంలో ఎన్నికయ్యే 2024-29 చట్టసభల ప్రతినిధులు కాకినాడ నగర అభివృద్ధికి చేపట్టాల్సిన పబ్లిక్ మ్యానిఫెస్టో బుక్ లెట్ ప్రతులను వై.ఎస్.ఆర్.సీ.పీ. అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సతీమణి మహాలక్ష్మీకి, తెదేపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వ రరావు రూరల్ వై.ఎస్.ఆర్.సీ.పీ. అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణకు, జనసేన అభ్యర్థి పంతం నానాజీ కుమారుడు సందీప్లకు అందజేశారు. ఈ సందర్బంగా పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు […]