జూన్ 16న కాకినాడ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మహాసభ…
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా ప్రథమ మహాసభ వచ్చేనెల జూన్ 16వ తేదీన ఉదయం 9.30గంటలకు కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో జరుగుతుంది. ఇందులో భాగంగా కన్వీనర్ గా ప్రముఖ రచయిత వేదుల శ్రీరామ శర్మ ను నియమించినట్లు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. శనివారం జరిగిన సమావేశంలో పడాల వీరభద్రరావు, తూర్పుగోదావరి జిల్లా అరసం ప్రధాన కార్యదర్శి […]









