పిఠాపురం సీటు…
కాకినాడ ఎంపీ వంగా గీత చేతి నుంచి జారిపోయిన టెంకాయి..
కాకినాడ కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు కలర్ ఫుల్ జోష్ గా సాగాయి. అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి తరలిరావడం జరిగింది. స్దానిక సినిమా రోడ్డు పద్మనాభ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం క్రీస్తు బోధనలు ప్రపంచానికి అందించిన సందేశాన్ని అందించారు. భారీ ఎత్తున కాకినాడ సిటీ, పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సంఘస్తులతో కిటకిటలాడింది. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ క్రీస్తు […]
కాకినాడ రామారావుపేట ప్రెస్ క్లబ్ భవనంలో క్రిస్మస్ వేడుకలు అధ్యక్ష, కార్యదర్శులు అచ్యుత రామారావు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కాకినాడ రూరల్ ఆనంద్ భారతీ గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర పోటీల కార్యాక్రమాన్ని ఘనంగా నింర్వహించారు. ఈ కార్యాక్రమానికి కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్ది ముఖ్య అతితిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… యువతలో చైతన్యాన్ని పేంచడానికి, క్రీడా స్పూర్తిని తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ పోటీల కార్యక్రమానికి ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్ది, కాకినాడ కలెక్టర్ కృతికా షుక్లా, […]
పార్ట్ టైం పొలిటిషన్ ముత్తా శశిధర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన ఆరోపణలు ద్వారా తమ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న తపన తప్ప ఆరోపణల్లో వాస్తవాలు లేవని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం వైకాపా సిటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మెరుగాయన్న చందంగా ముత్తా శశిధర్ తీరు […]
కాకినాడ నగరం రామారావుపేటలో ఉన్న ప్రెస్ క్లబ్ భవనంలో కార్యదర్శులు అచ్యుత రామారావు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో బాగంగా కేక్ ను కట్ చేసి తమ ఆనందాన్ని సభ్యులకు తెలియజేసారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… అన్ని మతాలను గౌరవించాలని వారి పండుగలను కూడా ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఐక్యత ద్వారా ఏదైనా సాధించవచ్చని అన్నారు. పలువురు జర్నలిస్టులు క్రిస్మస్ సందేశాన్ని తెలిపారు. ఈ […]
కాకినాడ లో 20 డివిజన్ మహాలక్ష్మి నగర్ లో మాజీ ప్రధాని వాజ పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీ.జే.పీ. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, బీ.జే.పీ. పార్టీ సిటీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. వాజపేయి చిత్రపటానికి పూల మలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టారన్నారు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ […]
కాకినాడ లో కాపు కళ్యాణ మండపం పక్కనున్న కాలి ప్రదేశంలో కాపునాడు వన సమరాధన కార్యాక్రమాన్ని ఘనంగా నింర్వహించారు. ఈ వేడుకలలో కాపు నాయకులు, పలు రాజకీయ నాయకులు కుటుంభ సమీతంగా విచ్చేశారు. ఈ వన సమరాధనలో పిల్లలు, మహిళలకు ప్రత్యేకంగా ఆటల పోటీలను నిర్వహించారు. ఆ ఆటల్లో గెలిచిన విజేతలకు బహుమతులను ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరూ చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండాలని అన్నారు. ఈ […]
కాకినాడ వార్ఫ్ రోడ్డులోని పెట్రోల్ బంక్పై దాడి ఘటన కొత్త మలుపుతీసుకుంది. ఒకే సామాజిక వర్గం మధ్య అంతర్గత పోరులా తయారైంది. ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు పాల్పడుతుండటం చర్చానీయాంశంగా మారింది.
కాకినాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ద్వారంపూడి చేస్తున్నా అవినీతి అక్రమాలను, దోపిడీలు దురాగతాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందనీ ఈ విధంగా చేస్తే ప్రజలు భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటారు అనుకోవడం ద్వారంపూడి వివేకం అని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న బియ్యం […]