05-dwarampudi-chandrasekhar-reddy-600 Exclusive

ఎగ్జిబిషన్ ఓపెనింగ్ లో కాకినాడ ఎమ్మెల్యే…

కాకినాడ సిటీ లో మెక్లారిన్ హై స్కూల్ ప్రాంగణంలో భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యి రిబ్బని కటింగ్ చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాకినాడలో ఈ ఎగ్జిబిషన్ను నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినవారు తిలకించాలని కోరారు. కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారన్నారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జ్ సెట్ అందర్నీ ఆకర్షించిందని […]

WhatsApp Image 2023-12-30 at 1.11.50 PM Political

కేంద్ర పథకాలపై రాష్ట్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది…. -పురందేశ్వరి-

కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనింగా వ్యవహరిస్తుందని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎన్ని ఇల్లును నిర్మించిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  ఆమె మాట్లాడుతూ… గడచిన పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా సుపరిపాలన అందించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అన్నారు. […]

WhatsApp Image 2023-12-30 at 9.50.26 AM Political

వై.సీ.పీ. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది…

విద్యాశాఖలో కీలక విధులు నిర్వర్తిస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం. పల్లంరాజు అన్నారు. స్థానిక ధర్నా చౌక్ వద్ద గత పది ఆరు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన దీక్షలు చేస్తున్న దీక్ష శిబిరాన్ని మాజీ కేంద్రమంత్రి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యా ఉద్యోగ సంఘాలకు కలిగించే ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ […]

WhatsApp Image 2023-12-30 at 9.36.49 AM Exclusive

నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్వాడీ వర్కర్లు…

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు గత 17 రోజులనుంచి నిరసన కార్యక్రమాన్ని నిర్వహింస్తున్నారు. తాజాగా పిఠాపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్ వాడీ వర్కర్లు నిరాహారదీక్షకు పూనుకున్నారు. తమకు కనీస వేతనం రూ. 26 వేలు చెయ్యాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరష్కారమయ్యేవరకు వెలకడుగు వేయ్యమని అంగన్వాడీ వర్కర్స్ […]

WhatsApp Image 2023-12-29 at 4.16.53 PM Kakinada

షోకాజ్ నోటీసులు ధగ్నం చేసిన సమగ్రశిక్షా ఉద్యోగులు…

తమ న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చమని గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏ.పీ. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, అధికారులు ఇచ్చిన నోటీసులను కాకినాడలో ధర్నాచౌక్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద ధగ్నంచేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు యు.టి.ఎ.ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, సామర్లకోట యూ.టీ.ఎఫ్. అధ్యక్షురాలు ఎం.బి.ఎం. […]

maxresdefault Political

పార్టీ మారనున్న పిఠాపురం ఎమ్మెల్యే…!!

మంగళగిరిలోని సెక్రటేరియట్ కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి 1 విడుదల చేసేటువంటి మూడు వేల రూపాయల ఫించన్లపై ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు అందరూ ఎమ్మెల్యేలు హాజరుకాగ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరు కాకపోవడం విశేషంగా మారింది. అదీకాక మరి కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

WhatsApp Image 2023-12-29 at 3.45.16 PM Political

జనసేన బ్యానర్లు తొలగిస్తున్నారు…!!!

కాకినాడ రూరల్‌ పరిధిలో జనసేన పార్టీ బ్యానర్ల తొలగింపు వాగ్వివాదానికి దారితీసింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ సమీపంలో బ్యానర్లు తొలగించడాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డగించారు. పార్టీ పీఏసీ మెంబర్‌ పంతం నానాజీ తదితర నాయకులు రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు.

WhatsApp Image 2023-12-29 at 1.56.37 PM Political

కాకినాడలో సంత చెరువు దగ్గర ఉద్రిక్తత ….

కాకినాడ సంత చెరువు ప్రాంగణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కూల్చి వేసేందుకు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విగ్రహ తవ్వకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సంత చెరువు దుర్గమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకినాడ డిఎస్పి లు మురళి కృష్ణారెడ్డి, అప్పరావులు తమ సిబ్బందితో ఘటన […]

IMG-20231229-WA0014 Political

కాకినాడలో బీజేపీ కార్యాలయం ప్రారంభం…

కాకినాడలోని రామారావు పేటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ లాంటి నగరంలో పార్టీ అవసరాలకు కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీజేపీ […]

WhatsApp Image 2023-12-29 at 9.08.58 AM Exclusive

శ్రీనివాస్ గౌడ్ తిరుపతికి ప్రయాణం … ఇందుకే…!!!

  2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అఖండ మెజార్టీ సాధించాలని కోరుకుంటూ స్థానిక 19 వార్డుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ తన మిత్రులతో కలసి కాకినాడ నుండి కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా పయనం అయ్యారు. ఈ పాదయాత్రను వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సిటీ […]