maxresdefault (1) Exclusive

కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21వ వర్ధంతి కార్యక్రమం…

కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21 వ వర్ధంతి కార్యాక్రమాన్ని సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్నికి సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాజ్జీ లతో పాటు కె. సత్తిరాజు, జి. ప్రభాకర వర్మ లు విచ్చేసి ఆయనకు పూల మాలలతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాన్జీ మాట్లాడుతూ… విద్యార్థి దశనుంచే కష్టజీవుల ఉద్యమం లో మమేకం […]

g Exclusive

సెక్యూరిటీ గార్డ్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి.. -ఏ.ఐ.టీ.యూ.సి.-

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఏ.పీ. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్, వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం కాకినాడ కమిటీ సమావేశన్ని యూనియన్ అధ్యక్షులు కే. వి. రామయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏ.పీ. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షులు కె. మోహన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చాశారు. ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ… 20 […]

WhatsApp Image 2024-01-02 at 10.15.19 AM Exclusive

యోగా పోటీలలో కాకినాడ విద్యార్థుల ప్రతిభ

యూనివర్సల్ మెగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటిసారి రెండవ ప్రపంచ కప్ యోగా పోటీలలో కాకినాడకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంస్య సిల్వర్ పథకాలను కైవసం చేసుకున్నారు. డిసెంబర్ 16 న్యూఢిల్లీలో జరిగిన ఈ యోగా పోటీలలో పాల్గొన్న కంబాల భాస్కర వెంకట శివ సాయిరాం అండర్ 16-18 విభాగంలో పోటీపడి సిల్వర్ పథకాన్ని సొంతం చేసుకున్నాడు. అండర్ 9-11 విభాగంలో గంపల లహరి దుర్గ తలపడి కాంస్య పథకాన్ని సాధించింది. ప్రభుత్వ […]

WhatsApp Image 2024-01-01 at 4.23.45 PM Viral

సముద్రజలాల పూర్ణ కుంభానికి శ్రీమహావిష్ణుహారతి…

కాకినాడ సూర్యారావు పేటలో దూసర్లపూడి వారి వీధి శ్రీభోగిగణపతి(స్వయంభు)పీఠంలో 3వ సోమవారం ధనుర్మాసం సందర్భంగా సముద్ర జలాల పూర్ణకుంభానికి విష్ణుసహస్రనామ పారాయణతో ప్రత్యేక పూజలు మహాహారతి శ్రీవారి 7వ అన్నసమారాధన శుభప్రదంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, రవిక ప్రధానం స్వీకరించారు. జనవరి 8వ తేదీన శ్రీవారి 8వ అన్న సమారాధన జరగుతుందని తెలిపారు. 14వ తేదీన భోగి పండుగనాడు గణపతి పీఠం 17వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా భారీ అన్నసంతర్పణ జరుగుతుందని […]

WhatsApp Image 2024-01-01 at 4.02.03 PM Exclusive

భీమా కోరేగావ్ దళితుల ఆత్మగౌరవానికి స్ఫూర్తి…

కాకినాడ నగరం ఇంద్రపాలెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ కోరేగావ్ స్మారక స్థూపం వద్ద మృతవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… పీష్వా బ్రాహ్మణులపై మహార్‌ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్‌ అని అన్నారు. 500 మంది మహా వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారని […]

WhatsApp Image 2024-01-01 at 9.43.48 AM Exclusive

ఉర్రూతలూగించేశారు…

ఎంఎస్‌ఎన్‌ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నాచోరే డాన్స్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. సూర్య కళామందిర్లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఒకరికి ఒకరు పోటీగా క్లాసికల్, జానపద, చిత్ర రంగానికి సంబంధించిన సన్నివేశాల పాటలతో ఆహుతులను ఉర్రూ తలూగించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ నిత్యం చదువుతో సతమతమయ్యే విద్యార్థినీ […]

WhatsApp Image 2023-12-31 at 12.44.26 PM Exclusive

లండన్ వీధుల అందాలను చూద్దాం… రండి…

లండన్ వీధుల అందాలను, అలనాటి రాజసౌదాల నైపుణ్యాన్ని కళ్ళకు కట్టినట్టు అనుభూతిని కలిగించేందుకు గాను ఏర్పాటు చేసిన కృష్ణార్జున ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినవారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జిగా […]

Picsart_23-03-08_12-34-45-914 Viral

ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్త సైంటిస్ట్ గా సందీప్…

ఆలమూరు మండలం కలువచర్ల గ్రామానికి చెందిన తాతపూడి సందీప్ కుమార్ ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్త సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. పదవ తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివిన సందీప్ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలిటెక్నికల్, పెట్రోలియం కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. దాని తరువాత న్యూఢిల్లీలో ఉన్న ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఘనంగా సంక్రాంతి సంభరాలు…

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంభరాల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

MLA-Pilli-Anantha-Lakshmi Political

ఏ.పీ. కి చంద్రబాబే ఎందుకు కావాలి!!! -మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ-

తూరంగి గ్రామంలో మనందరం కలవాలి చంద్రన్నకు అండగా నిలవాలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. పిల్లి అనంత లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ ను ఓటు అనే ఆయుధంతో ఓడించాలని అన్నారు. ఇంటింటి కి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో వివరిస్తూ టీ.డీ.పీ. […]