OIP (6) Exclusive

18 రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మే…

రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమెండ్ లు పై సమ్మె నిర్వహించి 18 రోజుకి గడచింది. అయిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందనా లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ లో ఎస్.పీ.డీ. కార్యాలయన్ని ముట్టడించారు. దీనితో రాష్ట్రం ప్రభుత్వం వారి సమస్యలను పక్కన పెట్టి వారిని పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం పై వారు తీవ్రంగా ఖండించారు. ఇచ్చే జీతాలు కుటుంభ పోషనకు సరిపోవడంలేదని రాష్ట్ర సీ.ఎం. ఎన్నికల ముందు ఇచ్చిన […]

TDP-Flag-Jenda-Janasena-Flag-Alliance-2024 Exclusive

తునిలో ప్రారంభం కానున్న రా కదలిరా మహ సభ…

కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ.- జనసేన కలిసి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీ.డీ.పీ. నాయకులు బండారు సత్యనారాయణ, రాజప్ప, అనిత, మహ సేన రాజేష్, జనసేన నాయకులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా పంతం నానాజీ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా మహీ సభను నిర్వహించారని అన్నారు. ఈ సభకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని, ఎన్టీఆర్ పిలుపుతో 9 నెలల్లోనే […]

municipal-employees-1-1627896766-1657864603 Exclusive

మున్సిపల్ కార్మికుల ఒంటి కాళ్లతో నిరసన…

కాకినాడలో స్థానిక శారదా దేవి గుడి వద్దనున్న నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మొదట ఒంటె కాళ్లతో నిరసన చేస్తూ… సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో తోకల ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. తమకు జీతాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని మరియు పీ.ఎఫ్. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేసారు. అనంతరం ప్రదర్శనగా మున్సిపల్ […]

1090763-anganiwadi Kakinada

రిలే నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్ వాడీలు…

తమ న్యాయమయిన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలను కాకినాడ కలక్టరేట్ ఎదుట సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్ది, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు ప్రారంభించారు. కలక్టరేట్ వద్ద దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో ఎండలోనే ఫుట్ పాత్ పై దీక్షలను కొనసాగించారు. అంగన్వాడీల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీలపై జీ.వో. నెంబర్-2 ఎస్మా ప్రయోగించడం […]

uphc-full-form Exclusive

దుమ్ములపేటలో కొత్త యూ.పీ.హెచ్. ప్రారంభం…

దుమ్ములపేట లో యుపీహెచ్సీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, తదితరులు పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కృతికాశుక్లా మాట్లాడుతూ… కాకినాడ నగరంలో దుమ్ములపేట లో వైఎస్సార్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (యుపీహెచ్సీ) ని 1.89 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించారని అన్నారు. తారకరామా నగర్, దుమ్ములపేట వాసులకు వైద్య […]

ప్రజలే చెబుతారు అభివృద్ది కోసం…

కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపణలను ఖండించారు. కాకినాడలో అన్నీ డెవలప్‌ చేయగలిగామని, నీతో చర్చకువచ్చి నీ మైలేజ్‌ పెంచడం ఇష్టంలేదని అపహాస్యం చేశారు. అందుకే చర్చకు రాదలచుకోలేదని వెల్లడించారు. నీలాంటి అజ్ఞానులతో మాట్లాడనని ఎమ్మెల్యే ద్వారంపూడి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాకినాడలోని 43 డివిజన్‌ ప్రజలు అభివృద్దికోసం వివరిస్తారని వెల్లడించారు.

WhatsApp Image 2024-01-06 at 4.15.17 PM Kakinada

సీ.ఎం. పర్యటనతో కాకినాడకు రూ. 2 కోట్లు వృదా… -మాజీ ఎమ్మెల్యే కొండబాబు-

తెలుగుదేశం హయాంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రారంభిస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలు నిలిపివేశారన్నారు. సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు జరగడంలేదు. కాకినాడ రింగ్‌ రోడ్‌ నిర్మాణం ప్రస్తావనే లేదు. స్మార్ట్‌ సిటీ నిధులతో తప్పా రాష్ట్ర ప్రభుత్వ నిదులేమి కేటాయించలేదని కొండబాబు విమర్శించారు.

WhatsApp Image 2024-01-06 at 4.05.51 PM Exclusive

రూ. 3000 ఒకేసారి పెంచుతామనలేదు…. -కాకినాడ సిటీ ఎమ్మెల్యే-

నిజం తెలుసుకుని వాస్తవాలు గ్రహించి ఆరోపణలు చేస్తే హుందాగా ఉంటుందని, ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే పిచ్చివాడిగా జమ కట్టాల్సి వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మనవడి కొండబాబుపై నిప్పులు జరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన విజయవంతం కావడంతో కొండబాబుకు కళ్ళు బైర్లు కమ్మాయని ఎద్దేవా చేశారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో […]

WhatsApp Image 2024-01-06 at 3.58.41 PM Viral

అక్కడ తృటిలో తప్పిన భారీ ప్రమాదం…

కాకినాడ రేచర్ల పేటలో అగ్నిప్రమాదం సంభవించి భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక యువకులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. అడిషనల్ డిస్టిక్ ఫైర్‌ ఆఫీసర్ సుబ్బారావు తమ సిబ్బందితో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో సుమారు మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను నిలుపుదల చేయగలిగారు. ఈ సందర్భంగా ఏ డి ఎఫ్ ఓ సుబ్బారావు మాట్లాడుతూ రేచర్లపేట చర్చి ఎదురుగా ఉన్న […]

WhatsApp Image 2024-01-06 at 3.42.09 PM Kakinada

దొంగబిల్లులతో రూ.108 కోట్లు స్వాహా….

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు స్వాహా చేసేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. టీడీఎస్‌ బాండ్ల పేరుతో రూ.219 కోట్లు కొట్లు, దొంగబిల్లులతో రూ.108 కోట్లు కాజేశారని దుయ్యబట్టారు. పెన్షనర్లను సైతం ముఖ్యమంత్రి మోసం చేశారని, ఇంటింటికి చెత్తపెన్నుతో ప్రజలను దోచేస్తున్నరని విమర్శించారు. కాకినాడలో దోపిడీ, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మడఅడవిని ద్వంసం చేసిన కేసులో గత కలెక్టర్‌, కమిషనర్‌ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన […]