పురాతన పద్ధతులతో సంక్రాంతి సంబరాలు…
సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పురాతన పద్ధతులతో దుర్గాప్రసాద్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్లొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, హరిదాసు, గ్రామీణ, పల్లె పడుచుల వేషదారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనేక మంది విద్యార్థలు లుంగీ, షర్టు, భుజాన టవల్ దరించి ఉత్సాహంగా పాల్లొన్నారు. పాడిపంటలతో దాన్యపు రాసులతో సిరులొలికే గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో అట్టిరీతిగా స్కూలు ఆవరణను తీర్చిదిద్దారు. […]









