WhatsApp Image 2024-01-10 at 10.13.15 AM Exclusive

పురాతన పద్ధతులతో సంక్రాంతి సంబరాలు…

సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పురాతన పద్ధతులతో దుర్గాప్రసాద్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్లొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, హరిదాసు, గ్రామీణ, పల్లె పడుచుల వేషదారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనేక మంది విద్యార్థలు లుంగీ, షర్టు, భుజాన టవల్‌ దరించి ఉత్సాహంగా పాల్లొన్నారు. పాడిపంటలతో దాన్యపు రాసులతో సిరులొలికే గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో అట్టిరీతిగా స్కూలు ఆవరణను తీర్చిదిద్దారు. […]

WhatsApp Image 2024-01-09 at 4.28.24 PM Exclusive

పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలి…. -తోకల ప్రసాద్-

ఏ.పీ. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ కార్యాలయం ముట్టడించారు. ఈ ముట్టిడిలో ముఖ్య అతిథులుగా కిర్ల కృష్ణారావు, ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోకల ప్రసాద్, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ… పనివేళలు సక్రమంగా అమలు చేయాలని, పండగ జాతీయ సెలవులు పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. వారితో వెట్టి చాకిరి […]

WhatsApp Image 2024-01-09 at 10.20.21 AM Trending News

అన్ని వర్గాలకు జనసేన అండ…

రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు జనసేన అండగా ఉంటుందని కాకినాడ జనసేన ఇంఛార్జి ముత్తా శశిధర్‌ అన్నారు. కాకినాడలోని పలు వార్డుల్లో నాయిబ్రాహ్మిణ కుటుంభాలతో ఆయన సంభాషించి వారి కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సారధ్యంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి జనసేన పనిచేస్తుందన్నారు.

WhatsApp Image 2024-01-09 at 10.17.01 AM Exclusive

అర్జీదారులు అధికమవుతున్నారు…

ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌ సెల్‌ (జగనన్నకు చెబుదాం) కార్యక్రమానికి అర్జీదారులు క్రమంగా పెరుగుతున్నారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానప్పుడే కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తుంటారన్న విషయం తెలిసిందే. జగనన్నకు చెబుదాం సమస్యలు పరిష్కారం కావటం లేదనేందుకు ఇదొక నిదర్శనమని అర్జీదారులు చెబుతున్నారు.

WhatsApp Image 2024-01-08 at 8.54.13 PM Exclusive

కాకినాడ గణపతిపీఠంలో ఘనంగా గోపూజ…

సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యఅగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకమని ఉత్తమ తీర్థస్నాన ఫలం పొందే అదృష్టమని భోగిగణపతిపీఠం పేర్కొంది. ధనుర్మాస ఆఖరి సోమవారం సందర్భంగా కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారివీధిలోని భోగిగణపతిపీఠం లో శ్రీవారి 8వ అన్నసమారాధన జరిగింది. అష్టగణపతికి 813వ సహస్రనామ జపయజ్ఞ పారాయణ, శివకేశవ ఆరాధన, గోమాతకు ముమ్మారు ప్రదిక్షణ లతో ఆగమ శాస్త్ర ప్రదాయకంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ… తిరుమల […]

WhatsApp Image 2024-01-08 at 9.38.17 AM Viral

శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రభంజనం

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎస్.ఐ. అభ్యర్థులు ఎంపికతో అట్టహాసంగా నిర్వహించిన విజయోత్సవ అభినందన సభలో శ్యామ్‌ ఇంస్టీట్యూట్ దంపతుల అంకితభావాన్ని, వారి త్యాగాన్ని కాకినాడ రూరల్ ఎం.పీ. వంగా గీత ప్రశంసించారు.

WhatsApp Image 2024-01-07 at 5.36.05 PM Viral

చైతన్య బస్సు యాత్ర ప్రారంభం…

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. వేట్లపాలెం గ్రామంలో మంగయ్యమ్మ కాలనీ పోవు రోడ్డులో రైస్ మిల్లు సమీపాన రాయుడు శ్రీనుకి చెందిన గడ్డివామి అగ్నిప్రమాదానికి గురయ్యింది. జరిగిన ఈ ప్రమాదం లో 7 ఎకరాలకు చెందిన గడ్డి పూర్తిగా దహనం అయ్యింది. సుమారు లక్ష మేర ఆస్తి నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

WhatsApp Image 2024-01-07 at 7.02.27 PM Viral

సామర్లకోట మండలంలో గడ్డివామి దగ్ధం….

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. వేట్లపాలెం గ్రామంలో మంగయ్యమ్మ కాలనీ పోవు రోడ్డులో రైస్ మిల్లు సమీపాన రాయుడు శ్రీనుకి చెందిన గడ్డివామి అగ్నిప్రమాదానికి గురయ్యింది. జరిగిన ఈ ప్రమాదం లో 7 ఎకరాలకు చెందిన గడ్డి పూర్తిగా దహనం అయ్యింది. సుమారు లక్ష మేర ఆస్తి నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

WhatsApp Image 2024-01-07 at 5.39.39 PM Exclusive

కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎస్మా ప్రతుల దగ్నం…

సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి అధ్యక్షతన ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో అంగన్వాడీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానించారు. చట్టబద్ధంగా పోరాడే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించి జగన్ ప్రభుత్వం తన భయాన్ని బయట పెట్టుకుందని కేంద్ర కార్మిక సంఘాలు ఎస్మా ప్రతులను అంగన్వాడీ దీక్షా శిబిరంవద్ద ధగ్నం చేశారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ […]

mu Viral

మున్సిపల్ కార్మికులు పట్టణంలో భారీ ప్రదర్శన..

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు తమ న్యాయమయిన కోరికలను నెరవేర్చమని సమ్మె నిర్వహించి 5వ రోజు చేరుకుంది. ఇందులో భాగంగా సామర్లకోటలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరి, కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి జీతం పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి స్టేషన్ సెంటర్ వరకు పట్టణ ప్రజల మద్దతు కోరుతూ భారీ ఊరేగింపును నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అగ్రభాగాన ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, పెదిరెడ్ల […]