WhatsApp Image 2024-01-11 at 6.41.21 PM Kakinada

16 రోజుకు చేరుకున్న న్యాయవాదుల నిరాహారదీక్ష…

ఏ.పీ. భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేయాలని కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల చేస్తున్న రిలే నిరాహారదీక్ష 16 వ రోజు కి చేరుకుంది. ప్రజల ఆస్తులకు నష్టం కలిగేవిదంగా ఏ.పీ. ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందని దాన్ని రద్దు చేసేవరకు పోరాడతామని న్యాయవాదులు పేర్కొన్నారు.

WhatsApp Image 2024-01-11 at 6.33.04 PM Viral

నల్లచట్టంపై పోరాటం…

ప్రజల ఆస్తులను కబ్జా చేయడానికి ఎపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టం రద్దు అయ్యే వరకు పోరాడతామని కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముత్తంటి విశ్వేశ్వరరావు, చెక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ చట్టం ప్రమాద తీవ్రతను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల మేలుకన్నా వారి స్వలాభం కోసమే చట్టాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ చట్టం వల్ల ప్రతి సాధారణ పౌరుడు తన ఆస్తి కి దూరమయ్యే […]

WhatsApp Image 2024-01-11 at 5.57.09 PM Viral

తుని మండలం శ్రీ వివేక స్కూల్ లో సంక్రాంతి వేడుకలు…

కాకినాడ జిల్లా తుని మండలం టి. వెంకటాపురం గ్రామంలో గల శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వ్యాసాధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లొ స్కూల్ విద్యార్థులు రకరకాల వేషధారణలతో, బసవన్నల గంగిరెద్దు నృత్యాలతో, హరిదాసు పాటలతో, సిరులు కురిపించే వరికుప్పల అందాలతో ఆకాటుకుంది. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ సాధనాల సూరిబాబు, అకాడమిక్ డైరెక్టర్ జి. కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా […]

sp Viral

ఎస్పీ సతీష్ కుమార్ అకస్మిక తనిఖీ…!!!

కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కాకినాడ అర్బన్ లో శాంతి భద్రతల దృష్య కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లను ఎస్.హెచ్.ఎ. లతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్వహణ సజావుగా పూర్తి చేసే అంశాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ లక్ష్యాల నివేదికల దృష్య కాకినాడలో 1టౌన్, 2టౌన్, 3టౌన్, పోర్ట్, ఇంద్రపాలెం శాంతి భద్రతల విభాగాల పోలీస్ స్టేషన్లను సమిక్షించామని […]

WhatsApp Image 2024-01-11 at 2.18.10 PM Kakinada

అసిస్టెంట్ పాయింట్స్ మాన్ రాజేష్ కు పదోన్నత స్థాయి…

సామర్లకోట రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ పాయింట్స్ మాన్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ సింగ్ కు సీనియర్ పాయింట్స్ మాన్ గా పదోన్నత స్థాయిని దక్కించుకున్నారు. దానితో పాటు భీమవరం స్టేషన్ కు బదిలీ చేసారు. ఆయన్ని స్టేషన్ మేనేజర్ కార్యాలయం లో ఘనంగా సత్కరించి సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సంద్భంగా స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ మాట్లాడుతూ… విధి నిర్వహణ లో అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా అందరికీ ప్రమోషన్ లు వస్తాయని అలాగే […]

OIP (1) Kakinada

పత్రాలు లేనివారికి ఓటు హక్కులేదా…!!!

కాకినాడలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ కొత్త ఓటర్లను నమోదు చేయడంలో తగినన్ని పత్రాలు లేనందున బిఎల్వోలు ఓట్ల నమోదును జాప్యం చేస్తున్న విషయంలో స్థానిక కమిషనర్ కి వినతిపత్రం అందచేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… ఆ ఓట్లను త్వరగా నమోదు చేయాలని బిఎల్వోలు కి ఆదేశించమని కోరడం జరిగిందని అన్నారు. కాకినాడ నగరంలో సొంత ఇంట్లో లేని వారికి, కరెంట్ బిల్లులేని వారికి, ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారికి వ్యక్తిగత పత్రాలు […]

10.-Municipal-Workers Kakinada

పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడండి -నరసింహారావు-

కాకినాడలో పారిశుద్ధ్య పనులను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పరిశిలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య పనుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలను అందించాలని పారిశుధ్య విభాగాన్ని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సేవా సిబ్బందితో మెరుగైన పారిశుధ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో చెత్త ఎక్కడా పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా చెత్తను రోడ్ల పైన డ్రైనేజీలలోను వేయకుండా ప్రజలు, వ్యాపార […]

AA1mMMYI Exclusive

కాకినాడ కలక్టరేట్ వద్ద 30వ రోజు అంగన్వాడిల సమ్యె….

ఆంద్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు కనీసం 26 వేలు పెంచాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, తదితర డిమాండ్లపై చేస్తున్న నిరవధిక సమ్మె 30 రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా కాకినాడ నగరం కలక్టరేట్ వద్ద మొదలుపెట్టిన 24 గంటల రిలే దీక్షలు నాలుగో రోజుకి చేరుకున్నాయి. ఈ సమ్యె సభిరానికి ప్రత్తిపాడు, శంఖవరం అంగన్వాడీ ప్రాజెక్టుల నాయకులు అల్లాడి లక్ష్మీ, కాకరపల్లి సునీత, గెడ్డం బుల్లమ్మ […]

OIP Exclusive

ఆదిత్య కాలేజీ లో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమం…

గండేపల్లి మండలం సూరంపాలెం లో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి నాసా యంగ్ అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్ధి దశ నుంచే తాను స్పేస్ ఆస్ట్రోనాట్ కావాలని కళలు కని అహర్నిసలు కష్టపడ్డానని చెప్పారు. చివరికి తన లక్ష్యాన్ని సదించానని అన్నారు. అలాగే ప్రతీ విద్యార్ధి కూడా కష్టపడి చదివి గొప్ప స్థాయికి చేరుకోవలని అన్నారు. […]

WhatsApp Image 2024-01-10 at 10.33.20 AM Exclusive

రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడి… -ఏఐటియుసి కార్యదర్శి తోకల ప్రసాద్-

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో చలో రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కాకినాడ కమిటీ సభ్యులు చలో రాజమండ్రి బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య మొండి వైఖరి మానుకోవాలన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, […]