WhatsApp Image 2024-01-18 at 12.45.17 PM Kakinada

విద్యా శాఖ అధికారికి ఎస్.ఎఫ్.ఐ. మండల కార్యదర్శి వినతిపత్రం…

శుభానికేతన్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి…రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూల్ కు ఈ నెల 11నుండి 21 వరుకు సంక్రాంతి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా సరే కాకినాడ రూరల్ మండలం సర్పవరం లో గల శుభానికేతన్ స్కూల్ పండుగ ముందు రోజు 13వ తేదీ వరుకు స్కూల్ నడపింది. పండుగ తరువాత నేడు కూడా ప్రభుత్వం సెలవులు పెంచిన సరే ప్రభుత్వ నిబంధనల పాటించని శుభానికేతన్ స్కూల్ పై గతంలో కూడా […]

WhatsApp Image 2024-01-18 at 11.54.09 AM Political

షోకాజ్ నోటీసుల్లో అంగన్వాడీలు…

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు చేపట్టిన న్యాయ పోరాట దీక్ష 37వ రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యంలో తుని పట్టణంలో జీ.ఎన్.టీ. రోడ్డు ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఇటీవల ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ పరిధలో అధికారులు అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. కాని వారు వాటిని తీసుకోవడానికి నిరాకరించడంతో వాటిని పోస్ట్ ద్వారా పంపించినట్లు తెలిపారు.

toe-tag-body Crime

అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఢీ కొట్టిన వాహనం…

సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మునిసిపల్ అవుట్ సోర్సింగ్ మిర్యాల రాజు(35) గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆయన విధ నిర్వహణలో భాగంగా పెద్దాపురంలో మోర్ మార్కెట్ ఎదురుగా రోడ్లు శుభ్రపరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో అతనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ… మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాపతు చేస్తునట్లు […]

OIP (13) Exclusive

పేకాట కోడిపందాల ఆటగాల్లను అదుపులో తీసుకున్నా పోలీసులు…

కాకినాడ జిల్లా పెడపూడి మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట, కోడిపందాల శిబిరాలపై వివిధ గ్రామాల్లో మూడు రోజులుగా పోలీసులు దాడులు నిర్వహింస్తున్నారు. ఇందులో భాగంగా 41 మందిని అరెస్ట్ చేసి 16 కొళ్లలను, 16 కోడి కత్తులను, దాదాపు 15760 రూపాయిల నగదును వారినుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పెదపూడి ఎస్.ఐ. శోభన్ కుమార్ మాట్లాడుతూ… నిందితులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

WhatsApp Image 2024-01-16 at 7.54.42 PM Kakinada

కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు…

కాకినాడ జిల్లాకు చెందిన కాజులూరు మండలం అయితపూడి గ్రామంలో కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తొలత సంక్రాంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాంగా మాజీ సర్పంచ్ కొల్లు వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబసభ్యులు పరిసర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది నిరుపేదలకు దుస్తులు, పండ్లు, మిటాయిలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసారు. మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లు, లుంగీ, తువాళ్ళు అందజేశారు. దివంగత […]

WhatsApp Image 2024-01-16 at 1.25.06 PM Kakinada

పంచామృతాలతో మకరహారతి…

ఆధ్యాత్మిక శక్తిపాతం అందించే అయ్యప్పదీక్ష మానవ కళ్యాణానికి మహత్తర సాధనమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. యువకులు అయ్యప్ప దీక్ష చేపట్టే విధంగా పెద్దలు వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగిగణపతి పీఠం అధిదేవత అయ్యప్పకు సోమవారం రాత్రి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం జరిగింది. అయ్యప్ప సహస్రనామాలను సామూహికంగా పఠించిపడి హారతిని అందించారు. ఇందులో పాల్గొన్న దంపతులకు శేష […]

TNTUC Bus Yatra Arrived to Kakinada

టీ.ఎన్.టీ.యూ. ఆధ్వర్యంలో చేపట్టిన కార్మక చైతన్య బస్సు యాత్ర విజయవాడ టెక్కలి నుంచి మొదలు పెట్టిన ఈ యాత్ర నేటికి కాకినాడ చేరుకుంది. ఈ సందర్బంగా కాకినాడ లో సమావేశాన్ని ఏర్పాటుచేసి అక్కడున్న కార్మికులకి కాకి చొక్కలిచ్చి నిరసన తెలిపారు.

WhatsApp Image 2024-01-16 at 9.36.53 AM Political

తునిలో అంగన్వాడీలు సమ్మె…

రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట నిరసర సమ్మె నేటికి 35 వ రోజు పూర్తిచేసుకున్నా రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా తుని పట్టణంలో ఉన్న ఎం.ఆర్.ఓ. ఆఫిస్ ఎదుట నిరసనను వ్యక్తం చేసారు. సీ.ఐ.టీ.యూ. నాయకుడు నెక్కెళ్ళ శ్రీనివాసు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆధికారంలోకి ఎక్కిన తరువాత హామీలను మరచి వాటిని నెరవేర్చమంటే అంగన్ వాడీలపై […]

WhatsApp Image 2024-01-15 at 12.51.20 PM Exclusive

భోగి రోజు కూడా నిరసనలో అంగన్ వాడీలు…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు న్యాయమయిన సమస్యలపై చేస్తున్న నిరసన సమ్మె 34 వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం ఎటువంటీ చార్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగా భోగి రోజు కాకినాడ కలెక్టరేట్ ఎదుట డిమెండ్ లు నెరవేర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే తమ పై కక్షసాదింపు చర్యలు చేస్తుందని భోగి మంటలు వేసి ఆ రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్ర ముఖ్య మంత్రి అంగన్ వాడీలు సంక్రాంతి పండుగ చేసుకోకుంగా చేసారని అన్నారు. […]

WhatsApp Image 2024-01-15 at 10.09.25 AM Exclusive

గొల్లప్రోలు భోగి వేడుకల్లో జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల…

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్రి గ్రామంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక గ్రామంలో జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులు పోటీలు, భోగి మంటలు, అందరిని అలరించాయి. ఈ సందర్బంగా ఉదయ్ మాట్లాడుతూ… అందరు కుటుంబాల్లతో సంతోషంగా గడపాలని అన్నారు. వచ్చేఎన్నికల్లో జనసేన, టీ.డీ.పీ. కలిసి అధికారంలో వచ్చే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. […]