భారత రాజ్యాంగమే అందరి అజెండా…
భారత రాజ్యాంగమే దళితుల యజెండా అనే ప్రోగ్రామ్ కోసం రూపకల్పన చేసినటువంటి కరపత్రాలు కాకినాడలోని గాంధీ భవనంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ ప్రోగ్రాం కరపత్ర ఆవిష్కరణ ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రచురించబడినది. భారత రాజ్యాంగం దళితుల ఎజెండాని సభ వచ్చేనెల 25వ తేదీ ఫిబ్రవరిలో జరగబోతున్నది ఈ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ,దళిత సంఘంసీనియర్ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు వీరి చేతుల మీదుగా […]









