WhatsApp Image 2024-01-23 at 3.07.56 PM Crime

కాకినాడలో ఏ.సీ.బీ. దాడి…

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏ.సీ.బీ. అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైనేజీ డివిజన్ కార్యాలయంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పలివెల త్రిమూర్తులుకు రావాల్సిన పింఛన్ల బకాయి నిమిత్తం డ్రైనేజీ డివిజన్ ఈ.ఈ. కొడాలి ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామీలను అడిగారు. దానికి వారు 16 వేల రూపాయలు డిమాండ్ చేయడం చేశారు. దానితో ఆయన సంబందిత అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. […]

WhatsApp Image 2024-01-23 at 4.41.00 PM Kakinada

ఇక వారికి విముక్తి….??? -డాక్టర్ ఎస్.లావణ్య కుమారి-

 శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారు ఎముకులు, కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్నారు. వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డా. విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్ల బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీ.జీ.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్య కుమారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆర్థోపెడిక్ విభాగం మహిళా వార్డులో […]

WhatsApp Image 2024-01-23 at 8.51.06 AM Kakinada

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట విజయవంతం… -కాకినాడ మాజీ కార్పొరేటర్-

రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కాకినాడ మార్వాడి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రామరాజ్య శోభాయాత్ర అత్యంత ఉత్సవ వాతావరణంలో భారీ ఎత్తున రాముని వేషధారణలో ప్రదర్శనలు ఊరేగింపు సాగింది. ఈ శోభాయాత్రను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం భరత జాతి గర్వించే విధంగా భవ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ […]

WhatsApp Image 2024-01-23 at 8.32.26 AM Kakinada

యధావిధిగా స్పందన కార్యక్రమం…

కాకినాడ నగరంలో కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించారు. ఈ స్పందన కు అధిక సంఖ్యలో అర్జీదారులు తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్న వించుకున్నారు. అయితే సుమారు రెండు వారాల అనంతరం నిర్వహించిన స్పందనలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు హాజరు కాకపోవడంతో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్ రమణి, సివిల్ సప్లై కార్పొరేషన్ డి.ఎం. పుష్పమణి మరో ఇద్దరు అధికారుల సారథ్యంలో అర్జీదారులను సేకరించారు. ఆ విజ్ఞాపన పత్రాలను ఆయా శాఖ అధికారుల దృష్టికి […]

WhatsApp Image 2024-01-23 at 8.24.12 AM Trending News

రాష్ట్ర ప్రభుత్వం వైకరిని ఖండించాలి… – సి.ఐ.టి.యు.-

అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దారుణ దమనకాండను ప్రజలంతా ఖండించాలని యూనియన్ నాయకులు, సి.ఐ.టి.యు. నాయకులు విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎంతగా వత్తిడి చేస్తున్నా 42 వ రోజు కూడా సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కోశాధికారి ఎం. రమణమ్మ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విజయవాడలో అరెస్టులు జరుగుతున్నా, జిల్లాలో కూడా ఆందోళన సాగిస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు.  కార్యక్రమానికి సి.పి.ఎం. జిల్లా […]

WhatsApp Image 2024-01-22 at 7.03.27 PM Exclusive

ఆదిత్య కేలేజీ లో విద్యార్థులకు అవగాహన సదస్సు…

కాకినాడ జిల్లా లో సూరంసాలెంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ లో ఫార్మసీ మొదటి సంవత్సరం బి. ఫార్మసీ మరియు ఫార్మా-డి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జె.ఎన్.టి.యు.కే. ప్రొఫెసర్ డా. కె.వి.ఎస్.జి. మురళీ కృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. మురళీ కృష్ణ మాట్లాడుతూ… ఫార్మసీ కోర్సులపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి  ప్రొఫెసర్ డా. కే.వి.ఎస్.జి. మురళీ […]

krutika-shukla Kakinada

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లు నమోదు… -జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా-

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయినట్టు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 తుది జాబితాను సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ జిల్లా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలోని 1,637 పోలింగ్ కేంద్రాల్లో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయ్యాయన్నారు. ఇందులో 7,88,105 మంది […]

WhatsApp Image 2024-01-22 at 9.07.13 AM Political

కాపులను అనగదొక్కేందుకే …

రాష్ట్రంలో చేపడుతున్న కుల గణన సక్రమంగా నిర్వహించకపోతే కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడం వలన కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సి.ఎల్ రోడ్ కాపు కళ్యాణ మండపం లో యేసుదాసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కుల గణన ముమ్మాటికీ మోసపూరిత రీతిలో […]

WhatsApp Image 2024-01-21 at 5.20.47 PM Exclusive

కామ్రేడ్ లెనిన్ కు ఘనంగా నివాళి… సామర్లకోట కమ్యూనిస్టు పార్టీ

కాకినాడ జిల్లా సామర్లకోటలో కామ్రేడ్ వి.ఐ. లెనిన్ శత వర్ధంతి సందర్భంగా కార్మిక వర్గం పోరాట కర్తవ్యాలు అనే అంశంపై స్థానిక ఏ.ఐ.టి.యు.సి. కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ. సామర్లకోట శాఖ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. దీనికి పట్టణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పాల్గొని సోషలిస్టు రాజ్య నిర్మాత, విప్లవ మహానాయకుడు వి.ఐ. లెనిన్ చిత్రపటానికి […]

WhatsApp Image 2024-01-21 at 11.40.02 AM Kakinada

న్యాయవాదులు పరిశుభ్రం పాటించారు…

భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం హరినారాయణ ఆధ్వర్యంలో కోర్టుల సముదాయం పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం శనివారం నిర్వహించారు. న్యాయమూర్తి హరినారాయణ మాట్లాడుతూ ఇంటితో పాటు చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని సూచించారు. మన ఆరోగ్యం పరిసరాల శుభ్రతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కోర్టు లో పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు న్యాయమూర్తులు , న్యాయవాదులు , కోర్టు […]