WhatsApp Image 2024-01-26 at 8.52.42 AM Kakinada

కాకినాడ ‘రంగీత’ షోరూం ప్రారంభోత్సవంలో ప్రముఖ నటి…

ఆధునికతకు అర్థం పట్టే రీతిలో కాకినాడ ‘రంగీత’ షోరూం ప్రముఖ నటి మేఘన లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రంగీత ఫ్యాషన్ బ్రాండ్స్ తో అందాల ముద్దుగుమ్మలు ప్రదర్శించిన క్యాట్ వాక్ అందరినీ అలరించింది. ఈ స్టోర్ రాష్ట్రంలో తమ రెండవ కేంద్రమని స్టెల్లారో బ్రాండ్ సీ.ఈ.వో. హిమాన్షు చక్రభర్తి తెలిపారు.స్టెల్లారో బ్రాండ్స్ క్రింద డైరెక్ట్-టు-కన్స్యూమర్ (డి2సి) భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ అయిన రంగిత, తన రెండవ ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్‌ను గ్రాండ్ ఓపెనింగ్ […]

WhatsApp Image 2024-01-25 at 9.59.32 PM Viral

ల్యాండ్ టైటిల్ యాక్టర్ రద్దుచేయాలి…

భూమి హక్కుల యజమాని చట్టం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ 27 /2023 అమలులోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రద్దు చేయాలి అని కోరుతూ ఆర్.సి.పి.ఐ. పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్.సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… ఈ చట్టం వల్ల సామాన్యులకు తమ భూమి ఆస్తులపై హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పలుకుబడితో భూ కబ్జాదారులకు వరంగా మారనుందన్నారు.రాష్ట్ర […]

WhatsApp Image 2024-01-25 at 5.11.49 PM Political

వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన… -వైఎస్‌ షర్మిళ-

గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షర్మళా మాట్లాడుతూ… రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని దాన్ని ప్రజలు తిరస్కరించాలని రాష్ట్రంలో ఉన్న వై.సీ.పీ. తో పాటు టీ.డీ.పీ. కి చెందిన ఎం.పీ. లు బీ.జే.పీ. కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీ.సీ.సీ. చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వై.సీ.పీ., టీ.డీ.పీ. ఎం.పీ. లు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీ.జే.పీ. ఎం.పీ. లుగా వ్యవహరిస్తున్నారంటూ […]

WhatsApp Image 2024-01-25 at 7.20.12 AM Kakinada

తాగునీరు కోసం కాకినాడ ప్రజలు వెతుకులాట…

కాకినాడ నగరంలో నాలుగు రోజులుగా చుక్క తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ బాలాజీ, తుమ్మల రమేష్ లు ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి తో ఇబ్బందులు పడుతున్న దుమ్ములు పేట, సంజయ నగర్, పర్లోపేట ప్రాంత వాసులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్లా కు వినతి పత్రం అందజేడంతో […]

WhatsApp Image 2024-01-24 at 5.32.52 PM Viral

కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేద్దాం… -రంబాల సతీష్-

ప్యారి షుగర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం కాకినాడ మసీద్ సెంటర్ వద్ద యూనియన్ ఆఫీసులో సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక నేత రంబాల సతీష్ మాట్లాడుతూ… ప్యారి షుగర్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేశామని వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు […]

WhatsApp Image 2024-01-24 at 12.42.48 PM Viral

బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ…!!!

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న రెండవ విడత జూడో యాత్ర పై భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు కాకినాడ కల్పనా టాకీస్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీ రాజు, తదితరులు […]

R Exclusive

కాకినాడ జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం…

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో తుని, జగ్గంపేట,పెద్దాపురం, కాకినాడ రూరల్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పర్యటిస్తారని వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయనను అక్రమ అరెస్టు చేసి నిర్భంధించిన సమయంలో వేదనకు గురై అసువులు బాసిన కుటుంబాలను నారా భువనేశ్వరీ పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు.

WhatsApp Image 2024-01-24 at 10.52.21 AM Exclusive

కీళ్ల నొప్పులు ఇకపై మటుమాయం…

నేటి సమాజంలో మనిషి యాంత్రిక జీవన విధానంలో వచ్చే శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో ఎక్కువ శాతం మందికి ఎముకులు,కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్న వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్లు బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీజీ హెచ్ సూపరింటెండెంట్ […]

WhatsApp Image 2024-01-23 at 8.01.21 PM Kakinada

రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించే కుట్ర…

రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించాలని బి.జె.పి. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ క్రైస్తవ, ముస్లిం మతాల నాయకులు ఫిబ్రవరి 10న కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ నందు బహిరంగ సభను నిర్వహించనున్నారని ప్రకటించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేయడినికి తీర్మానించామని హైకోర్టు న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షణ సభ చీఫ్ కోఆర్డినేటర్ దొమ్మేటి సుధాకర్ ఆన్నారు. మంగళవారం సివైఎఫ్ ప్రధాన కార్యాలయంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బీహెచ్.వి మూర్తి రాజు […]

WhatsApp Image 2024-01-23 at 7.29.28 PM Kakinada

కాకినాడలో లోకేష్ జన్మదిన వేడుకలు…

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వణమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి చిక్కాల రామచందర్రావు మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటు ముందుకు వెళ్తున్నారని, నేటితరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ గారి […]