WhatsApp Image 2024-01-27 at 9.03.38 PM Kakinada

ద్వారంపూడి పై ఫైర్ అయిన వనమాడి కొండబాబు…

శనివారం కాకినాడలోని జిల్లా టి.డి.పి. కార్యాలయంలో వనమాడి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక దుమ్ములపేట సమీప ప్రాంతము నందు సర్వే నెంబర్ 1986/3D2 మరియు 1989/1A,4A గల 4 ఎకరాల 67 సెంట్ల ప్రైవేటు స్థలములకు కాకినాడ నగరపాలక సంస్థ నుండి గజం 28 వేలు చొప్పున 1:4 గా సుమారు 251 కోట్ల విలువ చేసేటువంటి టిడిఆర్ బాండ్లను మంజూరు చేయించి ఎమ్మెల్యే దోచుకున్నాడన్నారు. […]

maxresdefault Kakinada

వైయస్ ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ద్వారంపూడి …

మహిళలకు అసలైన ఆర్థిక స్వావలంబన కలుగుజేసిన ఏకైక ప్రభుత్వం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ ఆర్ ఆసరా నాలుగవ విడత పంపిణీ కార్యక్రమినికి స్దానిక సాంబమూర్తి నగర్ 5వ వీధిలో, గుడారి గుంట భగీరథ గుడి ప్రాంతంలో ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు చిడ్నీడి నారాయణ మూర్తి, కంపర బాబీ, పలకా సూర్యకుమారి, అధ్యక్షతన ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో […]

WhatsApp Image 2024-01-27 at 9.19.49 AM Trending News

తాత్కాలిక విరామం మాత్రమే….

అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె సందర్భంగా సీ.ఎం. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని, సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు, రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం స్థానిక కచేరిపేటలోని సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి. బేబిరాణి, తదితరులు మాట్లాడుతూ గతేడాది డిసెంబరు 12 నుండి మొదలైన […]

WhatsApp Image 2024-01-27 at 9.08.24 AM Trending News

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు…

కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీ రాజా ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ విచ్చేశారు. తొలిత అంబేత్కర్ ఫొటో కి, గాంధీ విగ్రహానికి పూల దండలను వేసి ఘన నివాళి అర్పించారు. తదనంతరం త్రివర్ణ పటాకాన్ని ఎగరవేసారు. ఈ కార్యక్రమంలో పి.సి.సి. సభ్యులు కుక్కల పోతురాజు, కాకినాడ సిటీ కాంగ్రెస్ ఇంచార్జ్ కోలా ప్రసాద్ […]

WhatsApp Image 2024-01-26 at 7.11.57 PM Viral

నెహ్రూ విగ్రహాన్ని పునః నిర్మాణం చేయాలి…

75 రిపబ్లిక్ డే సందర్భంగా కాకినాడ నగరంలో టి.టి.డి. జంక్షన్ జవహర్ వీధి నెహ్రూ విగ్రహం సెంటర్ వద్ద పౌర సంక్షేమ సంక్షేమ సంఘం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. త్వరలో జరగనున్న 2024-29 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యే శాసనసభ్యుడు 1965 లో దేశప్రధాని మరణానంతరం ఏర్పాటైన నెహ్రూ విగ్రహాన్ని పునః నిర్మాణం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ ప్రదర్శించారు. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ (2017-22) కౌన్సిల్ అమ్ముడుపోయి […]

WhatsApp Image 2024-01-27 at 7.48.47 AM Kakinada

సాగరతీరాన అలరించిన విద్యార్థులు…

దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సాగర్ తీరాన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి, సాగర్ తీరానికి వచ్చిన నగర ప్రజలను ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే యోగా, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ […]

WhatsApp Image 2024-01-26 at 4.00.31 PM Kakinada

భారత రాజ్యాంగం ప్రజలందరి హక్కు… -పిట్టా వరప్రసాద్-

కాకినాడ ఎలివెన్ పేట లో గల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలిత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెల 18 రోజుల్లో పూర్తి చేసారన్నారు.భారత రాజ్యాంగం ప్రజలందరికీ న్యాయము,స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలను […]

WhatsApp Image 2024-01-26 at 6.18.01 PM Kakinada

కాకినాడలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం…

14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు అధ్యక్షతలో స్థానిక విక్టోరియా వాటర్ వర్క్స్ లోని స్మార్ట్ సిటీ సమావే మందిరంలో ఘనంగా జరిపారు. శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డా కృతికాశుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ సతీశ్ కుమార్, తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తదనంతరం దానికి సంబందించి తయారుచేసిన బ్రోచర్ ను ఎమ్మెల్సీ, […]

WhatsApp Image 2024-01-26 at 11.32.48 AM Exclusive

కాకినాడ కలెక్టరేట్ వద్దకు “ధర్నాస్థలి” మార్చాలి…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలోని ఉప్పుటేరు ధర్నాస్థలిని కలెక్టరేట్ వద్దకు మార్పు చేయాలని ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు అన్నారు. ఇందుకు సంబందించి జిల్లా కలెక్టర్, ఎస్.పి. సమన్వయ సమావేశం నిర్వహించి ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు అంబేడ్కర్ సెంటర్ ఉప్పుటేరు పార్కు వద్ద జాతీయ జెండాతో నిరాహారదీక్ష చేపట్టారు. ధర్నాస్థలి పై జిల్లా అధికార యంత్రాంగం స్పందించే వరకు తన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. రాత్రి […]