Property-tax-e1438156901166 Kakinada

ఇంటిపన్నులో రాయితి కల్పించాలి… -పౌరసంక్షేమ సంఘం-

ఏ.పీ. లో ఆస్తి పన్నుల చెల్లింపు గడువు జూన్ నెలతో ముగుస్తున్నందున 10శాతం రాయితీతో పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వం కోరింది. గత మూడు నెలలు సార్వత్రిక ఎన్నికల రీత్యా మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను నోటీసులను రేట్ పేయర్లకు బట్వాడా చేయలేదని తెలిపారు. జూన్ రెండవ వారం నుండి పూర్వ తేదీనోటీసులె అందించి నెల చివరిలోగా ఆస్తిపన్ను చెల్లించాలని డిమాండ్ చేయడం తగదన్నారు. రెండు అర్ధ సంవత్సరాల ఆస్తిపన్ను చెల్లించే రేట్ […]

kkd Kakinada

కాకినాడ మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు…

కాకినాడ రూరల్లో థర్డ్ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా కు వ్యతిరేకంగా మూడవ ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో జరిగిన అవగాహనా కార్యక్రమానికి ప్రముఖ ముఖ్య అతిథిగా క్యాపిటల్ హాస్పిటల్ వైద్యురాలు సలాది జ్యోతిర్మయి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్.సి.సి. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం, నిర్ములనపై ప్రసంగించి వారికి అవగాహన కల్పించారు. అనంతరం ప్లకార్డులు, బ్యానర్లు […]

kkd Kakinada

మురుగు బురద సిటీగా తయారయ్యిన కాకినాడ…

కాకినాడ వీధుల్లో కాల్వలు ప్రవహించక పోవడం వలన కురుస్తున్న వర్షాలకు మురుగు బురద పలు వ్యర్థాలతో రోడ్ల మీదకు చేరుతున్న దుస్థితి తీవ్రంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. నగర ప్రజలకు వీధి వీధినా ఇంటివాకిళ్ల ముంగిటకు వచ్చి పడుతున్న మురుగు బురద అవస్థలు ఎక్కువయ్యాయన్నారు. డ్రైన్లలో వ్యర్థాలు కల్వర్టుల దిగువ పూడికలు పూర్తి స్థాయిలో తొలగించి తరలించకపోవడం వలన ఇరుకు తూముల్లో ప్రవహించని అవుట్ లెట్స్ వలన దుర్గంధం దుస్థితి తయారయ్యిందని అన్నారు. కార్పోరేషన్ […]

kakinada Kakinada

కాకినాడ స్మార్ట్ సిటీలో గణేశ ఉత్సవ సమితి సమావేశం…

స్మార్ట్ సిటీలో సెప్టెంబర్7నుండి క్రోధి నామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేశ నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేశ ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం ఉదయం స్థానిక సూర్యారావు పేట దూసర్లపూడివారి వీధిలోని భోగిగణపతి పీఠంలో సీనియర్ పథాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి కన్వీనర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య రూరల్ కన్వీనర్ రంభాల వెంక టేశ్వరరావు గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు కొక్కిలి గడ్డ గంగరాజు బొలిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. జగన్నాధపురం […]

mudragada-padmanabham-chief-guest-vangaveeti-audio-function Political

రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ…!!!

పిఠాపురం అసెంబ్లీ స్థానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించడంలో విఫలమైన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎన్నికల ప్రచారంలో చేసిన హామీని నెరవేర్చడానికి అధికారికంగా తన పేరును మార్చుకున్నారు. ఈ మార్పుకు సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించబడింది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తనను ఓడించడంలో విఫలమైతే తన ఇంటిపేరును రెడ్డిగా మార్చుకుంటానని పేర్కొంటూ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. అయితే ఇటీవలి […]

maxresdefault Kakinada

కాకినాడలో పెద్దపెద్ద ఫ్లెక్సీ బోర్డులు తక్షణమే తొలగించాలి…

స్మార్ట్ సిటీ అయిన కాకినాడ నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటవుతున్నప్పటికీ నగర పాలక సంస్థ ట్రాఫిక్ పోలీస్ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం తగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. మెయిన్ రోడ్ వీధి మలుపుల్లో క్రాస్ రోడ్లల్లో ఫ్లెక్సీ బోర్డులు కట్టడం వలన రోడ్ డివైడర్స్ వీధి స్థంభాల కు నిలబెట్టి వెడల్పైన స్టాండింగ్ ఫ్లెక్సీ బోర్డ్స్ నిలపడం వలన షాపులు దుకాణాలు కనపడకుండా కరెంటు స్తంభాలకు అడ్డగోలుగా కడుతున్న ఫ్లెక్సీ బోర్డుల […]

36cce426-9aee-4259-92f4-00d181049372 Exclusive

రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి…

జూలై 8, 9, 10 వ తేదీలలో కాకినాడలోని సూర్యకళమందిరంలో జరగనున్న ఏ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు, ఎస్.టీ.యూ. రాష్ట్ర నేత పి. సుబ్బరాజు పిలుపునిచ్చారు. నేడు ఉదయం స్థానిక ఎస్.టీ.యూ. కార్యాలయములో జరిగిన సమావేశనాకి ముఖ్య అధితిగా పాల్గున్న పి. సుబ్బరాజు, ఏ.ఐ.వై.ఎఫ్. మాజీ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడతూ… కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం పై దేశ వ్యాప చర్చ జరగాలని వారు […]

NTR Kakinada

కాకినాడలో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలి… -పౌరసంక్షేమ సంఘం-

తెదేపా ప్రభుత్వం ఏర్పడిన 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు తొలుతగా కాకినాడ పట్టణ పర్యటనలో కాకినాడ ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖమంత్రి ముత్తా గోపాలకృష్ణ హయాంలో దుమ్ముల పేటకు స్వయంగా వెళ్లారని పౌరసంక్షేమ సంఘం తెలిపింది. మత్స్యకార పూర్వీకుల కు కేటాయించిన భూమి లో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీ నర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు. అప్పట్లో ఆ భూమి పన్నెండు అడుగుల లోతు కారణంగా మరో […]

41aa020f-fb28-48b1-97f2-c2616a4cf3f9 Exclusive

మోడీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు… -తాటిపాక మధు-

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలనే నిర్వీర్యం చేస్తున్నారని పొమ్మన లేక పొగబెట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధులు కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకాన్ని దూరం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారము ఉదయం కాకినాడ రూరల్, కొవ్వాడ, చిడిగా, సామర్లకోట రాగంపేట తదితర గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. అనంతరం సభ్యత్వాలు చేర్పించారు ఈ సందర్భంగా మధు […]

4129c2e1-f936-4e36-846a-9c7a0c38af89 Exclusive

కాకినాడ ముంపు నివారణకు చర్యలు చేపట్టాలి – పౌరసంక్షేమ సంఘం-

మురుగుకాలువల స్లాబురాళ్ళు పూడిక తీత వలన మురుగు బెడద ముంపుతీవ్రత తొలగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు. శాఖల నడుమ సమన్వయం లేక ఉప్పుటేరు ముంపు తప్పడం లేదన్నారు. 2010-21 లో మురుగుతో బాటుగా గాలేరు, ఏలేరు, బిక్కవోలు, సాగు నీటి కెనాల్స్ లో ఎగువ నుండి వచ్చే గోదావరి వరద నీరు సముద్రంలోకి కలవడంలో ఎదురవుతున్న అవరోధాల వలన ముంపు సిటీగా మారిందన్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి […]