అవినీతిని రూపుమాపితేనే నవసమాజం… -కంచర్ల సురేష్-
దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందే విధంగా, మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలను ప్రాలద్రోలే విధంగా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందనీ ఆ సంస్థ ఫౌండర్ చైర్మన్ కంచర్ల సురేష్ అన్నారు. కాకినాడ కొండయ్య పాలెంలో నిర్వహించిన జాతీయస్థాయి కార్యవర్గ సమావేశానికీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం -2005 పై అవగాహన సదస్సులు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు […]









