WhatsApp Image 2024-01-31 at 8.22.52 AM Political

ప్రజల కష్టాన్ని దోచేస్తున్నారు…

కాకినాడ అభివృద్ధి పేరుతో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న దురాగతాలను ఒక్కక్కటీ వెలుగు తీస్తున్నా తరగని అవినీతి కోణాలు అనేకం ఉన్నాయని ద్వారంపూడి అరాచక పాలనపై మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దుయ్యబట్టారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరెళ్ళ కాలంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులు ఏ పాటివో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నిధులనుండి ఒక్క పైసా తీసుకువచ్చే సత్తా ద్వారంపూడికి లేదని, కేవలం తన పదవీ కాలంలో అధికారం అడ్డం […]

WhatsApp Image 2024-01-30 at 10.19.09 PM Viral

పేదరికం నుండి విముక్తి కలిగించే లక్ష్యంతో పాదయాత్ర…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలను పేదరికం నుండి విముక్తి కలిగించాలనే లక్ష్యంతో అధిక జనుల ఐకమత్యాన్ని సాధించి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి భవిష్యత్ తరాలకు భరోసా కల్పించే దృఢ సంకల్పంతో ఐక్యత విజయ పదం కార్యక్రమాన్ని రూపొందించినట్లు మాజీ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు. ఐక్యత విజయ పదం పాదయాత్ర కాకినాడ చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాజంలో పెరుగుతున్న పేదరికం తరిమికొట్టేందుకు, బడుగు బలహీన వర్గాలలో సామాజిక చైతన్యం కలిగించి వారిలో రాజకీయ […]

WhatsApp Image 2024-01-30 at 8.33.25 PM Exclusive

నన్నయ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం…

ఈ నెల 31వ తేది ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 13,14,15 వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య కె. పద్మరాజు తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను వీసీ ఆచార్య కె.పద్మరాజు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఎస్పీ పి.జగదీష్, జేసి ఎన్.శేషు భరత్, తదితరులు పరిశీలించారు. దానితో పాటు ట్రైల్ రన్ నిర్వహించారు. గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన అతిథి గృహాన్ని, సభా ప్రాంగణాన్ని స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వీసీ తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయనల […]

WhatsApp Image 2024-01-30 at 5.02.33 PM Crime

అక్రమ మద్యం ఆటో పట్టువేత… వ్యక్తి అరెస్టు..

దొంగ మద్యం రవాణ చేస్తున్నారనే సమాచారంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ డివిజనల్ టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ కాకినాడ జగన్నాధపురంలో వాహనాలను తనిఖీలు చేసారు. ఆ తనిఖీలలో యానం నుండి కాకినాడకు వస్తున్న ఒక ఆటోలో 650 మిల్లీ లీటర్లు గల 120 బీర్ బాటిల్స్, 750 మిల్లి లీటర్లు గల 10 మద్యం బాటిల్స్, 375 మిల్లీ లీటర్లు గల 44 మద్యం బాటిల్స్ మొత్తం 174 మద్యం బీర్ […]

WhatsApp Image 2024-01-29 at 10.49.49 PM Political

భోగిగణపతికి చతుర్ధి హారతి…

గణాధిప సంకష్టహర చతుర్ధి సందర్భంగా కాకినాడ భోగి గణపతి పీఠంలో ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. సోమవారం రాత్రి సహస్ర స్తోత్ర పారాయణ జరిగింది. ఉపవాసకులు భారీగా ఉండ్రాళ్ళు తయారుచేసి నివేదించారు. భక్తులకు పసుపు కుంకుమలతో చతుర్ధిఅల్పాహారం అందజేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… ఫిబ్రవరి మాఘ మాసం నుండి 24 నెలలు పాటు ప్రతి నెల సంకష్ట హర చతుర్ధి రోజున సుప్రభాత వేళలో పల్లకీ సేవ సంధ్య వేళలో కోటి వత్తులతో […]

448cd768-ae2f-40b9-8f5e-4c4823815eb9 Viral

జగన్నాధపురంలో టూ వీలర్ దగ్దం… కారణమిదే…???

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నగరం జగన్నాధపురంలో 20 వ డివిజన్ లో టూ వీలర్ బ్యాటరీ వెహికల్ ఒక్కసారిగ ఫైర్ అవ్వడంతో పూర్తిగా దగ్ధం అయ్యింది. దానితో ఆ బ్యాటరీ మోటర్ వెహికల్ తో పాటు ఇంటిలో ఉన్న వస్తువులు కాలిపోయాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp Image 2024-01-29 at 5.39.24 PM Exclusive

చైర్ పర్సన్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ…

సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి కుటుంభాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సోమవారం పరామర్శించారు. రెండు రోజుల క్రితం చైర్ పర్సన్ అరుణ మామాగారైన గంగిరెడ్డి స్వామి నాయుడు మృతి చెందగా పట్టణ వై.సీ.పీ. నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గంగిరెడ్డి బాలరామ్, గంగిరెడ్డి వెంకన్నల తండ్రి అయిన స్వామి నాయుడు మృతికి ఎమ్మెల్యే రాజప్ప వారి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. స్వామి నాయుడు చిత్రపటం […]

WhatsApp Image 2024-01-29 at 3.31.20 PM Kakinada

కలెక్టర్ హామీ తో దూసర్లపూడిదీక్ష విరమణ…!!! -ఆర్.డి.ఓ., డి.ఎస్.పి.-

ధర్నాస్థలి అసౌకర్యా లపై సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు చేపట్టిన నిరాహారదీక్ష 4వరోజుకు చేరిన సందర్భంగా రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్ష బృందం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కృతిక్ శుక్లాను కలిసి సంప్రదించారు. ధర్నాస్థలి దూరం చేసి రెండేళ్లు అయ్యిందని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నుండి నూరు శాతం అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. ఆర్.డి.ఓ. ఆధ్వర్యాన సమావేశం ఏర్పాటు చేసి ధర్నాస్థలి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవాలని వినతి లో కోరారు. తగిన […]

WhatsApp Image 2024-01-29 at 9.45.44 AM Kakinada

మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను జన్మది వేడుకలు…

కాకినాడ రూరల్ నియోజక వర్గంలో హుందా రాజకీయాలకు, ఆధ్యాత్మిక, సేవాభావా కార్యక్రమాల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. స్దానిక ఇంద్రపాలేం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను స్వగృహం నందు గ్రామ ప్రజలు, వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు, పంచాయితీ పెద్దలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక […]

OIP (4) Political

జగన్ రెడ్డిని ఓడించెందుకు జనం సిద్ధం…

అవినీతి, అరాచకం, దోపిడీ, విధ్వంసంతో కూడిన పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఓటర్ వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, మై టిడిపి, తదితర అంశాలపై కాకినాడ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు ఆదివారం క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లకు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. […]