WhatsApp Image 2024-02-01 at 9.06.31 AM Exclusive

పీ.ఎఫ్. బకాయిలు వెంటనే చెల్లించాలి…!!!

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ధిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ రోడ్ లో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే నిరాహారదీక్ష లు ప్రారంభించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వి.వి. రమణ అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. కరప, పెదపూడి , జగ్గంపేట , ప్రత్తిపాడు , పిఠాపురం , పిఠాపురం టౌన్ […]

WhatsApp Image 2024-02-01 at 8.56.29 AM (1) Education / Career

జే.ఎన్.టీ.యు. లో ఘనంగా నిర్వహించిన పదవ స్నాతకోత్సవం….

కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రు సాంకేతిక విశ్వవిధ్యాలయం పదవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్శిటీ అలూమ్ని ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌, యూనివర్శిటీ కులపతి ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. కాగా మాజీ నేవీ రియర్‌ అడ్మిరల్‌ ఎస్‌ వెంకట శేషాచారి మరో ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ వి. రాజన్నకి గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు. […]

WhatsApp Image 2024-01-31 at 10.49.53 PM Exclusive

కాకినాడ కొత్త కమిషనర్‌ గా జె. వెంకటరావు నియామకం…

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ గా జె. వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పార్వతిపురం మన్యం జిల్లా లో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్ గా పనిచేస్తున్న సి.హెచ్. నాగ నరసింహ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

WhatsApp Image 2024-01-31 at 7.29.03 PM Viral

రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి.. -జేసీ ప్రవీణ్ ఆదిత్య-

జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్(జే.సీ.) సీ. ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జే.సీ. గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.‌ అనంతరం జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి రెవెన్యూ […]

WhatsApp Image 2024-01-31 at 9.39.39 PM Trending News

పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యం…

స్థానిక ప్రజాప్రతినిదులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి హయాంలో స్థానిక స్వపరిపాలన సన్నగిల్లి సచివాలయాలకు మాత్రమే పరిమితమైందని దీనిపై హక్కులు అధికారాల కోసం సర్పంచ్‌ల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది. సర్పంచులకు ప్రధాన డిమాండ్లుగా ఉన్న 16 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆఫ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో మంగళవారం నిరసన దీక్ష […]

Chalamalasetty-Sunil Political

1… 2… 3… ఇప్పుడు నాలుగవసారి …

కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్‌ నాలుగోసారి ఎన్నికల బరిలో సిద్దమయ్యారు. గతంలో మూడు సార్లు వరుస పరాభవాలతో విసుగెత్తిపోయిన ఆయన ఫాలోవర్స్‌ మరోసారి ఆయన వెనుక నడిచేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. 2019లో ఓటమిపాలవడంతో ఇక రాజకీయ సన్యాసం మంచిదని అతని సహచరులే చెప్పడం అప్పట్లో కాకినాడలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చలమలశెట్టి సునీల్ పేరును తెలియని వారుండరు. ఎన్ ఆర్ ఐ గా, వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితుడే . […]

WhatsApp Image 2024-01-31 at 9.24.33 PM Kakinada

జేఎన్‌టీయూ కాకినాడకు రానున్న గవర్నర్‌

జేఎన్టీయూకే లో నిర్వహించనున్న 10వ స్నాతకోత్సవానికి సంబంధించి ప్రతిష్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ జి.వి.ఆర్ ప్రసాద్ రాజు తెలిపారు. జేఎన్టీయూకే వీసీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దఫా నిర్వహించే స్నాతకోత్సవానికి జేఎన్టీయూ ఛాన్స్లర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్న తరుణంలో క్రమశిక్షణ తో కూడిన కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు . జెఎన్టియుకె ఛాన్స్లర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా బీటెక్, ఎం ఫార్మసీ, […]

WhatsApp Image 2024-01-31 at 3.38.33 PM National

RCPI బిష్ణు ప్రసాద్ రావాకు నివాళులు …

తొలి తరం కమ్యూనిస్టు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్.సీ.పీ.ఐ. నేత బిష్ణు ప్రసాద్ రావా 115 వ జయంతి సందర్భంగా కాకినాడ కార్యాలయంలో పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… భారతదేశంలో 15 ఆగస్ట్ 1947న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు కామ్రేడ్ బిష్ణు ప్రసాద్ రావా తన సహచరులతో కలిసి తమ చేతుల్లో నల్లజెండాలతో “యే ఆజాదీ ఝూతీ హై” అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత […]

WhatsApp Image 2024-01-31 at 3.58.44 PM Trending News

క్విడ్ ప్రోకో లబ్దికి కార్పోరేషన్ ను ముంచడం తగదు…!!!

కొత్త ప్రభుత్వం కొత్త కౌన్సిల్ ఏర్పాటు అయిన తరువాత కార్పోరేషన్ టి.డి.ఆర్. బాండ్ల విషయమై నిర్ణయాలు వహించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి కేటాయించడం ప్రజోపయోగం అన్నారు. స్థానిక కార్పోరేషన్ నష్ట పోయేవిధంగా నిర్ణయా లు వుండకూడదన్నారు. విధానాలు ఎటువంటివి అయినప్పటికీ క్విడ్ ప్రోకో తగదన్నారు. కార్పోరేషన్ కు చెందని భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా నెరపిన కుట్ర వెనుక భాగోతం వెలికి తీయాల్సిన అవసరం వుందన్నారు.సముద్ర తీరంలో […]

mahatma-gandhi-2_20181052086-640x480 Kakinada

జాతిపిత 76వ వర్ధంతి వేడుకల్లో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి…

జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలను కాకినాడ సిటీలో జనసేన పీ.ఏ.సీ. సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు జగన్నాధపురం వెంకటేశ్వరస్వామి గుడి వద్ద గల HMS వద్ద గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పీ.ఏ.సీ. సభ్యులు ముత్త శశిధర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దుగ్గిన […]