govt-presentation-for-kakinada-as-smart-city-48-638 Kakinada

నేడు ధర్నాస్థలి మార్పు పై ఆర్.డి.ఓ. కార్యాలయం లో సమావేశం…

కాకినాడ ధర్నాస్థలి మార్పు విషయమై రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల నుండి అభ్యంతరాలు సూచనలు సలహాలు వినతి పూర్వక పత్రాలు స్వీకరించేందుకు సోమవారం సాయంత్రం 4గంటలకు కాకినాడ ఆర్.డి.ఓ. మీటింగ్ హాలులో అఖిల పక్షం తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని సామాజిక వేత్త దూసర్ల పూడి రమణ రాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతిక్ శుక్లా ఆదేశాల మేరకు ఆర్.డి.ఓ. కిషోర్ సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ధర్నాస్థలి అంశంపై […]

WhatsApp Image 2024-02-04 at 2.51.56 PM Exclusive

భద్రాద్రికి తరలిన శ్రీరామ రధోత్సవ పాదయాత్ర…

వాసుదేవ గురుస్వామి (ఉంగరాల వీర వెంకట సుబ్బారావు) ఆధ్వర్యం లో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షా పరులతో ప్రయాణమయ్యింది. ఆదివారం ఉదయం కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలిపూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గొంచాల మీదుగా కాలినడకతో శ్రీరామ రథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారి పై భద్రాచలం తరలి వెళ్లారు. వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ… 13వ వార్షిక యాత్ర 10రోజుల్లో పూర్తి చేసి భారీ […]

WhatsApp Image 2024-02-03 at 3.22.04 PM Kakinada

4 వ రోజుకు చేరుకున్న జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ ఆందోళన…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 4వ రోజైన శనివారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలు సేవలు అందించడం లో జి.జి.హెచ్. కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు‌. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్. వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై […]

WhatsApp Image 2024-02-02 at 7.09.20 PM Kakinada

కాకినాడ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జె. వెంకటరావు…

కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ గా జె. వెంకటరావు నియమితులయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి శుక్రవారం కొండయ్య పాలెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమీషనర్ గా ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్న నాగనరసింహారావు నుండి ఛార్జ్ తీసుకుని నూతన కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సంబందిత అధికారులు ఆయనకి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. జె.వెంకటరావు ఇప్పటి వరకు పార్వతి పురం మన్యం జిల్లా లో […]

WhatsApp Image 2024-02-02 at 5.41.22 PM Trending News

సమ్మె చేసే పరిస్థితి రాకుండా సమస్యలు పరిష్కరించండి…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 3 వ కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలకు సేవలు అందించడం లో జి.జి.హెచ్. కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు‌. అందువల్ల చాలా ఓపికగా తమ సమస్యలను అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థ వారికి విన్నవిస్తూ వచ్చామన్నారు. సమ్మె చేసే పరిస్థితి […]

WhatsApp Image 2024-02-02 at 5.35.53 PM Exclusive

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలి… -జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా-

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడ జిల్లాకు నియమించిన అధికారులు తమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య, ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందించారు. జిల్లా కలెక్టర్ […]

WhatsApp Image 2024-02-02 at 3.50.28 PM Exclusive

వినియోగదారుల రక్షణ చట్టంప్రయోజనాలు విస్కృతం చేయాలి…

జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ఆదిత్య కు కాకినాడ పౌర సంక్షేమసంఘం గణపతి చిత్రపటాన్ని బహూకరించి పుష్ప గుచ్ఛంతో అభినందన లు తెలిపింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తమిళనాడు నుండి 2016 లో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ 79 ర్యాంకు సాధించిన ప్రవీణ్ గతంలో రంపచోడవరం ఐ.టి.డి.ఎ. అధికారిగా పోలవరం ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసి సమర్థవంతమైన అధికారిగా మంచి గుర్తింపుతో కాకినాడ జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా రావడం […]

WhatsApp Image 2024-02-02 at 8.54.12 AM Exclusive

సామర్లకోట తహసీల్దార్ ఎస్.ఎల్.ఎన్. కుమారి సత్కార కార్యక్రమం…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్ ఎస్.ఎల్.ఎన్. కుమారి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆమె ఏలూరు నగరానికి బదిలీ కవడంతో తోటి ఉద్యోగులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చే అందించి సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సంఘ అధ్యక్షులు మామిడాల కామరాజు, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్, తదితరలు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-02-01 at 12.35.22 PM Culture

సంస్కృతీ సంప్రదాయం వారసత్వ సంపదకు గోపురం…

కరువు మరియు వరదల నివారణ ప్రపంచ ప్రజా కమీషన్ ఆధ్వర్యాన డాక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా బోలిశెట్టి సత్యనారాయణ శివశంకర్ నిర్వహణలో ప్రెసింగి ఆదినారాయణ నిర్వహించిన కాకినాడ వారసత్వ సంపద సంరక్షణపై జరిగిన చర్చా కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ… ఆలయ గోపురంగా సంస్కృతీ సంప్రదాయ వైభవమైన ప్రాచీన సంపదను పర్యావరణా న్ని కాపాడుకుంటేనే లోకకళ్యాణం కొనసాగు తుందని పేర్కొన్నారు. కోరంగి అభయారణ్యం చాళుక్య […]

WhatsApp Image 2024-02-01 at 12.38.52 PM Future

D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు…

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సీ. ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్వర్యంలో గ్రూప్ మరియు D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీ పరీక్షలు కి సిద్ధం అవుతున్న విద్యావంతులైన నిరుద్యోగ యువతకు అందరికీ సమాచారం అందించవలసిందిగా ఆయన కోరారు. సామాజిక స్పృహతో ఎం.ఎల్.సీ. లు చేసే ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా చేయలని సూచించారు. ఈ నెల ఆదివారం 4.2.2024 సాయంత్రం 4గంటల నుండి 7గంటల వరకు కాకినాడ నగరంలో […]