WhatsApp Image 2024-02-06 at 8.30.27 AM Political

వై.సీ.పీ. పై ఫైర్ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి…

ఆంధ్ర రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో చూసి ఓర్వలేక అధికార వై.సీ.పీ. నాయకులు విమర్శలు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు ఖండించారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏ.పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల […]

WhatsApp Image 2024-02-05 at 7.52.10 PM Exclusive

ధర్నాస్థలి అభ్యంతరాలపై ఆర్.డి.ఓ. కిషోర్ సమావేశం…

కాకినాడ లో ఉన్న ధర్నాస్థలి అభ్యంతరాలపై అఖిల పక్షం బృందం తో కాకినాడ ఆర్.డి.ఓ. కిషోర్ గంటన్నర పాటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలను విని వారినుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అఖిల పక్షం సూచనల పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో డి.ఎస్.పి., కమీషనర్ మొదలగు అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి అఖిలపక్షాన్ని మరోసారి ఆహ్వనిస్తామని ఆర్.డి.ఓ. తెలిపారు. తదనంతరం జిల్లా కలెక్టర్ కు తుది నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా […]

WhatsApp Image 2024-02-05 at 8.06.10 PM (1) Viral

భారీ శబ్దాలిచ్చే బుల్లెట్ వాహనలు సీజ్…!!!

కాకినాడ నగరంలో వాహనాలకు సైలెంసర్లు మార్చి భారీ శబ్దలతో రోడ్లపై వెళ్తున్న ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న బుల్లెట్ బైక్లు పై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు ఉక్కు పాదం మోపారు. ట్రాఫిక్ సీ.ఐ. రమేష్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నగరం, రూరల్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ. లు పి. కిషోర్ కుమార్, సి.హెచ్. కిషోర్ కుమార్, అప్పలరాజు, వెంకటరత్నం, ఏసుబాబు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో బుల్లెట్ వాహనాలు […]

WhatsApp Image 2024-02-05 at 6.48.59 PM Education / Career

పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయండి…

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రిబవరి 10,11,12 వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ.) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగబోయే పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, ఎస్.ఎఫ్.ఐ., యూ.టీ.ఎఫ్. నాయకులు కోరారు. ఇందులో భాగంగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సంభందిత పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి నాగమణి మాట్లాడుతూ… పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలో […]

WhatsApp Image 2024-02-05 at 4.28.21 PM (1) Trending News

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం పెంచాలి…

కాకినాడ డీ.ఈ.వో. ఆఫీసు వద్ద సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి ఆర్.జే.డీ. కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తాననిఇచ్చిన హామీను మరిచి పోయారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నిత్యవసర ధరలు భారీగా పెరిగాయన్నారు. […]

కాంట్రాక్టర్లు మా పొట్టలు కొట్టొద్దు… -జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్-

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 5వ రోజైన సోమవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జనార్దన్, భాగ్యలక్ష్మి లు మాట్లాడుతూ… తాము గత 20 సంవత్సారాలు జి.జి.హెచ్. లో కీలక విభాగమైన శానిటేషన్ లో పని చేస్తున్నామన్నారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్. వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై చాలా సార్లు అధికారులకు, […]

WhatsApp Image 2024-02-05 at 2.03.10 PM Exclusive

అత్యవసర మందులపై జీ.ఎస్.టీ. తొలగించాలి…

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం నందు ఏడో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కాకినాడ నగర అధ్యక్షులు స్వామి మరియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ వెంకన్న మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ […]

WhatsApp Image 2024-02-05 at 8.35.16 AM Political

వై.సీ.పీ. కి బిగ్ షాక్…

కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం యానాదుల కాలనీలో 150 మంది వై.సీ.పీ. పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఆది వారం రాత్రి జరిగిన సమావేశంలో వర్మ వారందరికి షాలువాలు కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎంతో అమాయకులు బలయ్యారని, రాష్ట్ర ప్రజలంతా ఆయన పాలనకు విసిగాపోయారని అన్నారు. ఇప్పడు ప్రజలంతా ఓటు అనే […]

c416e1d7-1486-45a3-b1ae-86b2d214d644 Exclusive

విజేతలకు బహుమతుల అందవేత…!!!

04.02.2024 ఆదివారం ఉదయం కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సీ.ఎల్. రోడ్డు లోని డీ.ఎస్.ఏ. (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ) గ్రౌండ్ నందు ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న […]

OIP (8) Exclusive

కరప మండలంలో పార్క్ ను ప్రారంభించనున్న కన్నబాబు…

మన కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు రేపు అనగా 05.02.2024 సోమవారం ఉదయం 09:00 గంటలకు, కరప మండలం, కరప గ్రామంలో ఎం.పీ.డీ.ఓ. కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కురసాల కన్నబాబు పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. తదనంతరం 10:00 గంటలకు కరప నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే శెట్టిబలిజ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు.